srinivas ponguleti: పొంగులేటి సంచలన వ్యాఖ్యలు.. తండ్రీకొడుకుల బంధంగా నడిస్తే.!

తెలంగాణ రాజకీయాల్లో కొద్దిరోజులుగా హాట్‌ టాపిక్‌గా మారిన.. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి డోసు పెంచి ఏకంగా సీఎం కేసీఆర్‌ను టార్గెట్‌ చేశారు. నాలుగేళ్లుగా తండ్రీకొడుకుల బంధంగా నడిస్తే.. తనకు ఏం ప్రేమ దక్కిందని ప్రశ్నించారు. అధికారం ఉందని అసెంబ్లీని సామ్రాజ్యంగా చేసుకుని దోచుకుంటున్నారని ఆరోపించారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచే తాను కాంట్రాక్టర్‌నని.. బిల్లులు రాకుండా ఇబ్బందిపెట్టినా ప్రజల నుంచి వేరు చేయలేరని స్పష్టం చేశారు.

Updated : 10 Jan 2023 18:52 IST

తెలంగాణ రాజకీయాల్లో కొద్దిరోజులుగా హాట్‌ టాపిక్‌గా మారిన.. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి డోసు పెంచి ఏకంగా సీఎం కేసీఆర్‌ను టార్గెట్‌ చేశారు. నాలుగేళ్లుగా తండ్రీకొడుకుల బంధంగా నడిస్తే.. తనకు ఏం ప్రేమ దక్కిందని ప్రశ్నించారు. అధికారం ఉందని అసెంబ్లీని సామ్రాజ్యంగా చేసుకుని దోచుకుంటున్నారని ఆరోపించారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచే తాను కాంట్రాక్టర్‌నని.. బిల్లులు రాకుండా ఇబ్బందిపెట్టినా ప్రజల నుంచి వేరు చేయలేరని స్పష్టం చేశారు.

Tags :

మరిన్ని