srinivas ponguleti: పొంగులేటి సంచలన వ్యాఖ్యలు.. తండ్రీకొడుకుల బంధంగా నడిస్తే.!
తెలంగాణ రాజకీయాల్లో కొద్దిరోజులుగా హాట్ టాపిక్గా మారిన.. ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈసారి డోసు పెంచి ఏకంగా సీఎం కేసీఆర్ను టార్గెట్ చేశారు. నాలుగేళ్లుగా తండ్రీకొడుకుల బంధంగా నడిస్తే.. తనకు ఏం ప్రేమ దక్కిందని ప్రశ్నించారు. అధికారం ఉందని అసెంబ్లీని సామ్రాజ్యంగా చేసుకుని దోచుకుంటున్నారని ఆరోపించారు. రాజకీయాల్లోకి రాకముందు నుంచే తాను కాంట్రాక్టర్నని.. బిల్లులు రాకుండా ఇబ్బందిపెట్టినా ప్రజల నుంచి వేరు చేయలేరని స్పష్టం చేశారు.
Updated : 10 Jan 2023 18:52 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్