Union budget 2024: ఏపీలో రైల్వే అభివృద్ధికి రూ.9138 కోట్లు కేటాయింపు: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్

ఏపీలో రైల్వే అభివృద్ధికి రూ.9138 కోట్లు కేటాయించినట్టు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ 2024 ప్రవేశపెట్టిన అనంతరం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తెలంగాణలో రైల్వే కోసం రూ.5,071 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. 

Updated : 01 Feb 2024 14:36 IST

ఏపీలో రైల్వే అభివృద్ధికి రూ.9138 కోట్లు కేటాయించినట్టు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. పార్లమెంట్‌లో కేంద్ర బడ్జెట్‌ 2024 ప్రవేశపెట్టిన అనంతరం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తెలంగాణలో రైల్వే కోసం రూ.5,071 కోట్లు కేటాయించినట్టు చెప్పారు. 

Tags :

మరిన్ని