Union budget 2024: ఏపీలో రైల్వే అభివృద్ధికి రూ.9138 కోట్లు కేటాయింపు: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
ఏపీలో రైల్వే అభివృద్ధికి రూ.9138 కోట్లు కేటాయించినట్టు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ 2024 ప్రవేశపెట్టిన అనంతరం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తెలంగాణలో రైల్వే కోసం రూ.5,071 కోట్లు కేటాయించినట్టు చెప్పారు.
Updated : 01 Feb 2024 14:36 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రన్వేపై పేలిన బోయింగ్ విమానం టైరు..!
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది సమ్మె విరమణ.. ఆ 25 మంది తొలగింపు వెనక్కి!
-
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
-
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
-
అసెంబ్లీలో అలా తిట్టుకోవడం చూసి షాకయ్యా..: చిరంజీవి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM