Tirumala: తిరుమల శ్రీవారి సేవలో రజనీకాంత్‌ కుమార్తెలు

తిరుమల శ్రీవారిని రజనీకాంత్ కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వీరు స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఏపీ మంత్రి రోజా సైతం స్వామివారి సేవలో పాల్గొన్నారు.

Updated : 12 Mar 2024 15:01 IST

తిరుమల శ్రీవారిని రజనీకాంత్ కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్య దర్శించుకున్నారు. ఇవాళ వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వీరు స్వామివారి సేవలో పాల్గొన్నారు. తితిదే ఆలయ అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం గర్భాలయంలో స్వామివారిని దర్శించుకొని మొక్కులు చెల్లించారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఏపీ మంత్రి రోజా సైతం స్వామివారి సేవలో పాల్గొన్నారు.

Tags :

మరిన్ని