GHMC: జీహెచ్ఎంసీ కమిషనర్గా బాధ్యతలు చేపట్టిన రోనాల్డ్ రోస్
జీహెచ్ఎంసీ కొత్త కమిషనర్గా రోనాల్డ్ రోస్ బాధ్యతలు స్వీకరించారు. గతంలో జీహెచ్ఎంసీ కమిషనర్గా పని చేసిన లోకేశ్ కుమార్ నుంచి రోనాల్డ్ రోస్ బాధ్యతలు తీసుకున్నారు. ఇంతకు ముందు ఫైనాన్స్ సెక్రటరీగా పనిచేసిన రోనాల్డ్ రోస్ను ప్రభుత్వం జీహెచ్ఎంసీ కమిషనర్గా నియమించింది. నూతన కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం రోనాల్డ్ రోస్.. మేయర్ గద్వాల్ విజయలక్ష్మిని మర్యాదపూర్వకంగా కలిశారు.
Published : 05 Jul 2023 19:35 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
దిశా నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసులకు ఊరట
-
డ్రై ఐస్ తిని మూడేళ్ల బాలుడు మృతి
-
ప్రపంచకప్కి రింకూని విస్మరించడమా? ఇదో చెత్త సెలక్షన్!
-
పోలీసుల అదుపులో భారాస నేత క్రిశాంక్
-
మద్యం మత్తులో పైలట్.. విమానాన్ని నిలిపివేసిన ఎయిర్ లైన్స్
-
వరల్డ్ కప్ జట్టులోకి ఎంట్రీ.. సంజూ శాంసన్ ‘మలయాళం’ ట్వీట్ వైరల్