Hyderabad: హైదరాబాద్లో తిరగనున్న ఎలక్ట్రిక్ బస్సులు
త్వరలో గ్రేటర్ హైదరాబాద్ (Hyderabad)లోని రోడ్లపై ఆర్టీసీ సిటీ ఎలక్ట్రిక్ బస్సులు (Electric Buses) పరుగులు పెట్టబోతున్నాయి. నెలాఖరు నాటికి 25 ఈవీ బస్సులను నగరంలో తిప్పనున్నట్లు యాజమాన్యం వెల్లడించింది. గ్రేటర్లో మూడు విభాగాల బస్సులను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఆర్డీనరీ, మెట్రో ఎక్స్ ప్రెస్, ఏసీ బస్సులను తీసురాబోతున్నట్లు తెలిపారు.
Published : 28 Jul 2023 12:15 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రన్వేపై పేలిన బోయింగ్ విమానం టైరు..!
-
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది సమ్మె విరమణ.. ఆ 25 మంది తొలగింపు వెనక్కి!
-
కెనడా ఏ ఆధారాలూ ఇవ్వలేదు.. నిజ్జర్ హత్య కేసుపై భారత్
-
వీసా లేకుండానే థాయిలాండ్కు.. మరో ఆరు నెలలు వెసులుబాటు
-
అసెంబ్లీలో అలా తిట్టుకోవడం చూసి షాకయ్యా..: చిరంజీవి
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM