APSRTC: బాపట్ల స్థలం లీజు వ్యవహారంపై చేతులెత్తేసిన ఆర్టీసీ
బాపట్లలో ఆర్టీసీ స్థలాన్ని వైకాపా కార్యాలయం కోసం లీజుకిచ్చిన వ్యవహారంపై.. ఆర్టీసీ యాజమాన్యం చేతులెత్తేసింది. రూ.16 కోట్ల విలువైన స్థలాన్ని అధికార పార్టీకి ధారాదత్తం చేసేందుకు సమ్మతి తెలిపింది. ఆ స్థలం తమదేనని తొలిరోజు ఎండీ గట్టిగానే చెప్పగా.. రెండో రోజే హక్కు లేదంటూ యాజమాన్యం వివరణ ఇచ్చింది. పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదునూ వెనక్కి తీసుకుంది. ప్రభుత్వ పెద్దల నుంచి వచ్చిన తీవ్రస్థాయి ఒత్తిళ్లతో.. ఆర్టీసీ యాజమాన్యం 24 గంటల్లోనే జీహుజూర్ అంటూ తలూపింది.
Updated : 21 Oct 2023 14:55 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్