AP news: వైకాపా సమావేశంలో.. ఆర్టీసీ రీజనల్ ఛైర్మన్ కంటతడి
అనంతపురంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన వైకాపా నియోజకవర్గస్థాయి సమావేశంలో.. ఆర్టీసీ రీజనల్ ఛైర్మన్ మంజుల కన్నీటి పర్యంతమయ్యారు. సభ పైకి తనను పిలవలేదనే ఆందోళనతో కన్నీరు పెట్టుకున్నారు. ఛైర్మన్ అయిన తగిన గుర్తింపు ఇవ్వకపోవడంతో ఆవేదన చెందారు. పార్టీ కోసం పని చేస్తున్న వారిని, పదవిలో ఉన్న నాయకులను గుర్తించకపోవడం ఏంటని ఆమె తరఫు కార్యకర్తలు విమర్శిస్తున్నారు. ఆమె కన్నీటి పర్యంతం అవుతున్న విషయాన్ని గమనించిన కొంతమంది నాయకులు సర్దిచెప్పి సభ పైకి తీసుకెళ్లారు.
Published : 12 Dec 2022 14:04 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్