Hyderabad: తిరుమలను తలపిస్తున్న హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ మైదానం..

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. తితిదే ఆధ్వర్యంలో శ్రీవారికి జరిగే నిత్య కార్యక్రమాలను ఈ ఉత్సవాల్లోనూ నిర్వహిస్తున్నారు. గవర్నర్‌ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి దంపతులు, రాష్ట్ర మంత్రి హరీశ్‌ రావు దంపతులు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, భాజపా నాయకురాలు విజయశాంతి సహా ఇతర ప్రముఖులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

Published : 11 Oct 2022 22:01 IST

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. తితిదే ఆధ్వర్యంలో శ్రీవారికి జరిగే నిత్య కార్యక్రమాలను ఈ ఉత్సవాల్లోనూ నిర్వహిస్తున్నారు. గవర్నర్‌ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి దంపతులు, రాష్ట్ర మంత్రి హరీశ్‌ రావు దంపతులు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, భాజపా నాయకురాలు విజయశాంతి సహా ఇతర ప్రముఖులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు