Hyderabad: తిరుమలను తలపిస్తున్న హైదరాబాద్ ఎన్టీఆర్ మైదానం..
హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు కనుల పండువగా కొనసాగుతున్నాయి. తితిదే ఆధ్వర్యంలో శ్రీవారికి జరిగే నిత్య కార్యక్రమాలను ఈ ఉత్సవాల్లోనూ నిర్వహిస్తున్నారు. గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దంపతులు, రాష్ట్ర మంత్రి హరీశ్ రావు దంపతులు, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్, భాజపా నాయకురాలు విజయశాంతి సహా ఇతర ప్రముఖులు స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.
Published : 11 Oct 2022 22:01 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్
-
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల బెయిల్ పిటిషన్లపై తీర్పు
-
రివ్యూ: క్రాక్.. విద్యుత్ జమ్వాల్ స్పోర్ట్స్ యాక్షన్ ఫిల్మ్ ఎలా ఉందంటే?
-
భారతీయులైతేనే.. అమెరికాలో సీఈవో ఛాన్స్: రాయబారి ఆసక్తికర వ్యాఖ్య