సుబ్బారావు కుటుంబం ఆత్మహత్యను.. తప్పుదోవ పట్టిస్తున్నారు: కుటుంబసభ్యులు
వైఎస్ఆర్ జిల్లాలో చేనేత కుటుంబం ఆత్మహత్యను పోలీసులు, రెవెన్యూ అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని.. సుబ్బారావు కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైకాపా నేతల భూ దాహానికి బలైపోతే వ్యక్తిగత కారణాలతోనే చనిపోయారని చిత్రీకరించడం దారుణమన్నారు.
Published : 26 Mar 2024 19:14 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
లింక్ నొక్కారంటే.. డబ్బు మాయం
-
పల్నాడులో సాఫ్ట్వేర్ ఉద్యోగికి బేడీలు.. కుటుంబసభ్యులు, నాయకుల అభ్యంతరం
-
‘రక్తంతో తడిసిన రైసీ చేతులు’.. ఇరాన్ అధ్యక్షుడి మృతిపై అమెరికా
-
దక్షిణాది ముగిసింది.. ఉత్తరాది రమ్మంది
-
ప్రజ్వల్.. లొంగిపో : కుమారస్వామి హితవు
-
బోనస్ విషయంలో ప్రభుత్వం బోగస్ విధానాన్ని బయట పెట్టింది: కేటీఆర్