సుబ్బారావు కుటుంబం ఆత్మహత్యను.. తప్పుదోవ పట్టిస్తున్నారు: కుటుంబసభ్యులు

వైఎస్‌ఆర్‌ జిల్లాలో చేనేత కుటుంబం ఆత్మహత్యను పోలీసులు, రెవెన్యూ అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని.. సుబ్బారావు కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైకాపా నేతల భూ దాహానికి బలైపోతే వ్యక్తిగత కారణాలతోనే చనిపోయారని చిత్రీకరించడం దారుణమన్నారు.  

Published : 26 Mar 2024 19:14 IST

వైఎస్‌ఆర్‌ జిల్లాలో చేనేత కుటుంబం ఆత్మహత్యను పోలీసులు, రెవెన్యూ అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారని.. సుబ్బారావు కుటుంబసభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైకాపా నేతల భూ దాహానికి బలైపోతే వ్యక్తిగత కారణాలతోనే చనిపోయారని చిత్రీకరించడం దారుణమన్నారు.  

Tags :

మరిన్ని