Chandra babu: వక్ఫ్ బోర్డు భూముల్ని వైకాపా నేతలే కబ్జా చేస్తున్నారు: చంద్రబాబు
వైకాపా ప్రభుత్వం కక్షపూరితంగా తెలుగుదేశం సానుభూతిపరుల పింఛన్లు తొలగిస్తే, అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తామని చంద్రబాబు భరోసా ఇచ్చారు. మైనార్టీలకు గతంలో తెలుగుదేశం హయాంలో అందించిన రంజాన్ తోఫా సహా అనేక పథకాలు నిలిపివేశారని దుయ్యబట్టారు. గుంటూరు జిల్లా పొన్నూరులో మైనార్టీలతో చంద్రబాబు ఆత్మీయ సమావేశం నిర్వహించారు. వక్ఫ్ బోర్డు భూముల్ని వైకాపా నేతలే కబ్జా చేస్తున్నారని ధ్వజమెత్తారు.
Updated : 09 Dec 2022 18:26 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
జైలు నుంచి విడుదలైన సీఎం కేజ్రీవాల్
-
28 వేల మొబైల్స్ బ్లాక్ చేయండి.. టెల్కోలకు డాట్ ఆదేశం
-
గత నాలుగున్నరేళ్లు మానసికంగా రోజూ యుద్ధమే చేశా: దిల్లీ పేసర్
-
ప్రమోషన్స్లో జాన్వీ కపూర్.. స్టైలిష్ డ్రెస్సులో మానుషి చిల్లర్
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
‘ఈ లేఆఫ్లు ఇంకెంతకాలం’.. ఉద్యోగుల ప్రశ్నలకు పిచాయ్ సమాధానమిదే..!