Viral video: బైక్పై వచ్చి.. పట్టపగలే చోరీ!
గుజరాత్లో పట్టపగలే దొంగలు రెచ్చిపోయారు. సూరత్లోని ఉధనా ప్రాంతంలో ఓ వ్యక్తి నుంచి రూ.28 లక్షలు ఉన్న బ్యాగును కొట్టేశారు. ద్విచక్రవాహనంపైన వచ్చిన ముగ్గురు నిందితులు.. జగదీశ్ అనే వ్యక్తి వద్ద ఉన్న బ్యాగ్ లాక్కుని పరారయ్యారు. ప్రతిఘటించేందుకు యత్నించిన జగదీశ్.. బైక్పై నుంచి కిందపడిపోయాడు. ఈ కేసును సీసీటీవీ దృశ్యాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Published : 30 Jun 2022 15:27 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్