Tillu Square: ‘టిల్లు స్క్వేర్‌’ నుంచి అప్‌డేట్‌.. నవ్వులు పూయిస్తున్న ప్రోమో

సిద్ధు జొన్నల గడ్డ కథానాయకుడిగా రామ్‌ మల్లిక్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘టిల్లు స్క్వేర్‌’. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాలోని ‘టికెటే కొనకుండా..’ అంటూ సాగే పాటను ఈనెల 26న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో విడుదల చేసిన ప్రోమో నవ్వులు పూయిస్తోంది.

Updated : 24 Jul 2023 17:49 IST

సిద్ధు జొన్నల గడ్డ కథానాయకుడిగా రామ్‌ మల్లిక్‌ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘టిల్లు స్క్వేర్‌’. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను చిత్ర బృందం ప్రకటించింది. ఈ సినిమాలోని ‘టికెటే కొనకుండా..’ అంటూ సాగే పాటను ఈనెల 26న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. ఈ క్రమంలో విడుదల చేసిన ప్రోమో నవ్వులు పూయిస్తోంది.

Tags :

మరిన్ని