Nizamabad: తిరగబడ్డ ట్రాక్టర్.. 2 గంటల పాటు యువకుడికి నరకయాతన
నిజామాబాద్ జిల్లా ఇందల్వాయి మండలం చంద్రాయాన్ పల్లిలో ట్రాక్టర్ తిరగబడటంతో.. ఓ యువకుడు దాని కింద ఇరుక్కుపోయాడు. సుమారు రెండు గంటలపాటు నరకయాతన అనుభవించాడు. సమాచారం తెలుసుకున్న గ్రామస్థులు ట్రాక్టర్ను పక్కకు జరిపి రక్షించారు. స్వల్ప గాయాలతో బయటడ్డ యువకుడిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Updated : 28 Feb 2023 16:35 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నిజమే.. ఆర్థిక సవాళ్లు ఎదుర్కొంటున్నాం : చైనా
-
‘ఆయుధాలు అప్పగించేదే లేదు..!’ ఆర్మీని అడ్డుకున్న మహిళలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
విడాకులు తీసుకున్న కుమార్తెను ఘనంగా ఇంటికి ఆహ్వానించిన తండ్రి
-
ఓటీటీలో సిద్ధార్థ్ రాయ్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
వరుణుడి అడ్డంకి.. బంగ్లాదేశ్పై భారత్ విజయం