TSPSC: పేపర్ లీకేజీ కేసు విచారణ సిట్‌కు బదిలీ

TSPSC పేపర్ లీకేజీ నిందితులకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో 9 మంది నిందితులను పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. మరోపక్క  పేపర్ లీకేజీ కేసు విచారణ సీసీఎస్ సిట్‌కు బదిలీ చేస్తూ... హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.

Published : 14 Mar 2023 22:07 IST

TSPSC పేపర్ లీకేజీ నిందితులకు నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో 9 మంది నిందితులను పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు. మరోపక్క  పేపర్ లీకేజీ కేసు విచారణ సీసీఎస్ సిట్‌కు బదిలీ చేస్తూ... హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు.

Tags :

మరిన్ని