Uttarakhand: జోషిమఠ్‌లో ముమ్మరంగా భవనాల కూల్చివేత

జోషిమఠ్‌లో దెబ్బతిన్న భవనాలను కూల్చివేసే ప్రక్రియను ఉత్తరాఖండ్ సర్కార్‌ మరింత ముమ్మరం చేసింది. మంచు, చలితీవ్రత కారణంగా నెమ్మదించిన పనులు.. మళ్లీ జోరందుకున్నాయి. భారీగా కురిసిన మంచువల్ల సురక్షితంకాని హోటళ్లు, భవనాల్లో పగుళ్లు విస్తరించినట్లు అధికారులు వెల్లడించారు. ఇళ్లు దెబ్బతిన్నవారి కుటుంబాలకు తాత్కాలిక పరిహారం అందించారు. 

Published : 22 Jan 2023 16:55 IST

జోషిమఠ్‌లో దెబ్బతిన్న భవనాలను కూల్చివేసే ప్రక్రియను ఉత్తరాఖండ్ సర్కార్‌ మరింత ముమ్మరం చేసింది. మంచు, చలితీవ్రత కారణంగా నెమ్మదించిన పనులు.. మళ్లీ జోరందుకున్నాయి. భారీగా కురిసిన మంచువల్ల సురక్షితంకాని హోటళ్లు, భవనాల్లో పగుళ్లు విస్తరించినట్లు అధికారులు వెల్లడించారు. ఇళ్లు దెబ్బతిన్నవారి కుటుంబాలకు తాత్కాలిక పరిహారం అందించారు. 

Tags :

మరిన్ని