Uttarakhand: జోషిమఠ్లో ముమ్మరంగా భవనాల కూల్చివేత
జోషిమఠ్లో దెబ్బతిన్న భవనాలను కూల్చివేసే ప్రక్రియను ఉత్తరాఖండ్ సర్కార్ మరింత ముమ్మరం చేసింది. మంచు, చలితీవ్రత కారణంగా నెమ్మదించిన పనులు.. మళ్లీ జోరందుకున్నాయి. భారీగా కురిసిన మంచువల్ల సురక్షితంకాని హోటళ్లు, భవనాల్లో పగుళ్లు విస్తరించినట్లు అధికారులు వెల్లడించారు. ఇళ్లు దెబ్బతిన్నవారి కుటుంబాలకు తాత్కాలిక పరిహారం అందించారు.
Published : 22 Jan 2023 16:55 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మాల్దీవుల జలాల్లోకి.. మళ్లీ చైనా పరిశోధక నౌక
-
యుద్ధాలు ఆపాలంటే ఇదొక్కటే మార్గం: పూరి జగన్నాథ్
-
ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం
-
వృద్ధురాలి స్ఫూర్తి.. ఆక్సిజన్ సపోర్ట్తోనే పోలింగ్ కేంద్రానికి!
-
లాభాల్లో మారుతీ రయ్ రయ్.. ఒక్కో షేరుపై రూ.125 డివిడెండ్
-
కావ్యా మారన్పై మీమ్స్.. విరాట్పై సోడా బాటిల్ జోక్స్