WI vs IND: తిలక్ వర్మ శ్రమ వృథా.. రెండో టీ20 హైలైట్స్ చూసేయండి
విండీస్తో ఐదు టీ20 మ్యాచ్ల సిరీస్లో భారత్కు వరుసగా రెండో ఓటమి. ఆదివారం ఉత్కంఠభరితంగా సాగిన రెండో టీ20లో టీమ్ఇండియాపై విండీస్ రెండు వికెట్ల తేడాతో విజయం సాధించింది. టీమ్ఇండియా నిర్దేశించిన 153 పరుగుల లక్ష్యాన్ని ఆ జట్టు 18.5 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి ఛేదించింది. నికోలస్ పూరన్(67; 40 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్లు) చెలరేగి ఆడాడు. అంతకుముందు భారత్ 152 పరుగులు చేయగా... అందులో తిలక్ వర్మ (51) హాఫ్ సెంచరీ సాధించాడు.
Published : 07 Aug 2023 07:57 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (11/05/24)
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
డ్రాగన్ చేతిలో రాకాసి యుద్ధనౌక.. ఫుజియాన్..!
-
ప్రజ్వల్ రేవణ్ణ గురించి ముందే హెచ్చరించిన.. ఆ భాజపా నేతపై కేసు!
-
జియో ఫైబర్ యూజర్లకు కొత్త ప్లాన్.. ఒకే రీఛార్జిపై 15 ఓటీటీలు