Tirupati: తిరుపతిలో.. పూజలతో ఆరోగ్యం బాగుచేస్తానంటూ మహిళ మోసం..!
ఇంట్లో సమస్యలున్నాయా.? కుటుంబ సభ్యులు మంచాన పడ్డారా? నాగ దేవతకు పూజలు నిర్వహించి మూడు రోజుల్లో బాగు చేస్తా! ఇలాంటి మాటలతో ఓ మహిళ బురిడీ వేసింది. బంగారం, వెండి, నగదును తెప్పించి ఒక పెట్టెలో పెట్టించింది. మొత్తం సర్దుకుని వెళ్తూ చివరి నిమిషంలో చిక్కింది. ఈ ఘటన తిరుపతిలో జరిగింది.
Published : 06 Jul 2022 12:40 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్