Chittoor: వైకాపా X తెదేపా.. చిత్తూరు జిల్లా నంజంపేటలో ఉద్రిక్తత
చిత్తూరు జిల్లా సోమల మండలం నంజంపేటలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. తెలుగుదేశం చేపట్టిన ఇదేం ఖర్మ రాష్టానికి కార్యక్రమాన్ని వైకాపా శ్రేణులు అడ్డుకున్నాయి. పుంగనూరు నియోజకవర్గ తెదేపా ఇన్ఛార్జి చల్లా రామచంద్రారెడ్డిని వైకాపా కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో వైకాపా, తెదేపా కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తెలుగుదేశం నాయకుల వాహనాలపై వైకాపా శ్రేణులు దాడికి పాల్పడ్డారు. అనంతరం ఇరువర్గాలు పరస్పరం రాళ్లదాడి చేసుకున్నాయి.
Updated : 30 Dec 2022 15:41 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్