Ongole: తెదేపా కార్యకర్త కుటుంబంపై వైకాపా మూక దాడి
ఒంగోలులో వైకాపా (YSRCP) మూకలు రెచ్చిపోయాయి. మాజీ మంత్రి బాలినేని కోడలు శ్రీకావ్య ప్రచారంలో వాలంటీర్ పాల్గొడంపై తెలుగుదేశం కార్యకర్త ప్రశ్నించారు. దీంతో ఆమె అనుచరులు మూక దాడికి తెగబడ్డారు. వారిని అడ్డుకున్న తెదేపా నాయకుడిపైనా హత్యాయత్నానికి ప్రయత్నించారు. వైకాపా తీరుకు నిరసనగా ఎస్పీ కార్యాలయం ఎదుట తెదేపా శ్రేణులు ఆందోళనకు దిగారు. గాయాలైన వారిని ఒంగోలు జీజీహెచ్కు తరలించగా.. అక్కడికి బాలినేనితో పాటు ఇరు పార్టీల కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరడంతో మరోసారి ఉద్రిక్తత ఏర్పడింది.
Published : 11 Apr 2024 09:27 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
-
కవిత జ్యుడీషియల్ రిమాండ్ మళ్లీ పొడిగింపు
-
ఇరాన్ను ఆదుకొన్న తుర్కియే డ్రోన్.. బైరక్తర్ అకిన్సి విశేషాలు..!
-
అధిక వడ్డీ ఆశచూపి రూ.200 కోట్లు మోసం.. పోలీసు స్టేషన్ వద్ద బాధితుల ఆందోళన
-
భారత జట్టుతోపాటు.. మీ నలుగురికి ఆల్ ది బెస్ట్: నీతా అంబానీ
-
అందుకే మధ్యతరగతి మహిళలు నాకంత ఆసక్తిగా అనిపించరు : సంజయ్ లీలా బన్సాలీ