Ongole: తెదేపా కార్యకర్త కుటుంబంపై వైకాపా మూక దాడి

ఒంగోలులో వైకాపా (YSRCP) మూకలు రెచ్చిపోయాయి. మాజీ మంత్రి బాలినేని కోడలు శ్రీకావ్య ప్రచారంలో వాలంటీర్ పాల్గొడంపై  తెలుగుదేశం కార్యకర్త ప్రశ్నించారు. దీంతో ఆమె అనుచరులు మూక దాడికి తెగబడ్డారు. వారిని అడ్డుకున్న తెదేపా నాయకుడిపైనా హత్యాయత్నానికి ప్రయత్నించారు. వైకాపా తీరుకు నిరసనగా ఎస్పీ కార్యాలయం ఎదుట తెదేపా శ్రేణులు ఆందోళనకు దిగారు. గాయాలైన వారిని ఒంగోలు జీజీహెచ్‌కు తరలించగా.. అక్కడికి బాలినేనితో పాటు ఇరు పార్టీల కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరడంతో మరోసారి ఉద్రిక్తత ఏర్పడింది. 

Published : 11 Apr 2024 09:27 IST

ఒంగోలులో వైకాపా (YSRCP) మూకలు రెచ్చిపోయాయి. మాజీ మంత్రి బాలినేని కోడలు శ్రీకావ్య ప్రచారంలో వాలంటీర్ పాల్గొడంపై  తెలుగుదేశం కార్యకర్త ప్రశ్నించారు. దీంతో ఆమె అనుచరులు మూక దాడికి తెగబడ్డారు. వారిని అడ్డుకున్న తెదేపా నాయకుడిపైనా హత్యాయత్నానికి ప్రయత్నించారు. వైకాపా తీరుకు నిరసనగా ఎస్పీ కార్యాలయం ఎదుట తెదేపా శ్రేణులు ఆందోళనకు దిగారు. గాయాలైన వారిని ఒంగోలు జీజీహెచ్‌కు తరలించగా.. అక్కడికి బాలినేనితో పాటు ఇరు పార్టీల కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరడంతో మరోసారి ఉద్రిక్తత ఏర్పడింది. 

Tags :

మరిన్ని