కడపలో ఓ ప్రజాప్రతినిధి భూదాహం.. భూములు ఇవ్వాలంటూ రైతులకు వేధింపులు
వైయస్ఆర్ జిల్లాను తమకు రాసిచ్చామనుకున్నారో.. లేక తమ సొంతమనుకున్నారో కానీ అక్కడి వైకాపా నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అడిగే వారూ ఎదురు చెప్పేవారూ లేరనే ధీమాతో పాల్పడని అక్రమాలు లేవు.. చేయని కబ్జా లేదు. కడప సమీపాన ఉన్న ఓ నియోజకవర్గ ప్రజాప్రతినిధి అయితే దగ్గరి బంధువైన ప్రభుత్వ ‘పెద్ద’ అండతో జిల్లాలో దందా సాగిస్తున్నారు. ఆయన కబ్జా చేసిన భూములే రూ.వేల కోట్ల విలువ చేస్తాయంటారు. ఆక్రమించిన భూముల్లో.. ఎలాంటి అనుమతులు లేకుండానే స్థిరాస్తి వెంచర్లు వేసి వ్యాపారం చేస్తున్నారు.
Updated : 15 Mar 2024 13:34 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్