కడపలో ఓ ప్రజాప్రతినిధి భూదాహం.. భూములు ఇవ్వాలంటూ రైతులకు వేధింపులు

వైయస్‌ఆర్‌ జిల్లాను తమకు రాసిచ్చామనుకున్నారో.. లేక తమ సొంతమనుకున్నారో కానీ అక్కడి వైకాపా నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అడిగే వారూ ఎదురు చెప్పేవారూ లేరనే ధీమాతో పాల్పడని అక్రమాలు లేవు.. చేయని కబ్జా లేదు. కడప సమీపాన ఉన్న ఓ నియోజకవర్గ ప్రజాప్రతినిధి అయితే దగ్గరి బంధువైన ప్రభుత్వ ‘పెద్ద’ అండతో జిల్లాలో దందా సాగిస్తున్నారు. ఆయన కబ్జా చేసిన భూములే రూ.వేల కోట్ల విలువ చేస్తాయంటారు. ఆక్రమించిన భూముల్లో.. ఎలాంటి అనుమతులు లేకుండానే స్థిరాస్తి వెంచర్లు వేసి వ్యాపారం చేస్తున్నారు.

Updated : 15 Mar 2024 13:34 IST

వైయస్‌ఆర్‌ జిల్లాను తమకు రాసిచ్చామనుకున్నారో.. లేక తమ సొంతమనుకున్నారో కానీ అక్కడి వైకాపా నేతలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అడిగే వారూ ఎదురు చెప్పేవారూ లేరనే ధీమాతో పాల్పడని అక్రమాలు లేవు.. చేయని కబ్జా లేదు. కడప సమీపాన ఉన్న ఓ నియోజకవర్గ ప్రజాప్రతినిధి అయితే దగ్గరి బంధువైన ప్రభుత్వ ‘పెద్ద’ అండతో జిల్లాలో దందా సాగిస్తున్నారు. ఆయన కబ్జా చేసిన భూములే రూ.వేల కోట్ల విలువ చేస్తాయంటారు. ఆక్రమించిన భూముల్లో.. ఎలాంటి అనుమతులు లేకుండానే స్థిరాస్తి వెంచర్లు వేసి వ్యాపారం చేస్తున్నారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు