Sharmila: మీరు పోలీసులా..? తెరాస ఏజెంట్లా..?:షర్మిల
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం లక్కవరం గ్రామంలో ప్రజాగాయకుడు ఎపూరి సోమన్నపై దాడికి నిరసనగా స్థానిక వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైతేపా అధ్యక్షురాలు షర్మిల ధర్నాకు దిగారు. ఓ వైపు వర్షం పడుతున్నా ధర్నా కొనసాగిస్తున్నారు. తన పార్టీ కార్యకర్త అంతుచూస్తానన్న పోలీసులపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. పోలీసులు తెరాస ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Published : 05 Jul 2022 21:19 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
-
ప్రధాని మోదీని కలిసిన మాజీ ప్రధాని పీవీ కుటుంబం
-
కేరళలో ‘వెస్ట్ నైల్ ఫీవర్’ కలవరం.. లక్షణాలు ఇవే!
-
దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
-
నేహాశెట్టి ‘ఎమోషన్స్’.. పుస్తకంతో మాళవిక మోహనన్
-
‘ఏఐ కాదు అణుబాంబు..’ తన డీప్ఫేక్ వీడియోపై వారెన్ బఫెట్ రియాక్షన్