Sharmila: మీరు పోలీసులా..? తెరాస ఏజెంట్లా..?:షర్మిల

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం లక్కవరం గ్రామంలో ప్రజాగాయకుడు ఎపూరి సోమన్నపై దాడికి నిరసనగా స్థానిక వైఎస్‌ఆర్‌ విగ్రహం వద్ద వైతేపా అధ్యక్షురాలు షర్మిల ధర్నాకు దిగారు. ఓ వైపు వర్షం పడుతున్నా ధర్నా కొనసాగిస్తున్నారు. తన పార్టీ కార్యకర్త అంతుచూస్తానన్న పోలీసులపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. పోలీసులు తెరాస ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Published : 05 Jul 2022 21:19 IST

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం లక్కవరం గ్రామంలో ప్రజాగాయకుడు ఎపూరి సోమన్నపై దాడికి నిరసనగా స్థానిక వైఎస్‌ఆర్‌ విగ్రహం వద్ద వైతేపా అధ్యక్షురాలు షర్మిల ధర్నాకు దిగారు. ఓ వైపు వర్షం పడుతున్నా ధర్నా కొనసాగిస్తున్నారు. తన పార్టీ కార్యకర్త అంతుచూస్తానన్న పోలీసులపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. పోలీసులు తెరాస ఏజెంట్లుగా వ్యవహరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags :

మరిన్ని