National Anthem: స్వాతంత్య్ర స్ఫూర్తి.. ఒకేసారి 16 వేల మంది జాతీయ గీతాలాపన
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా దేశవ్యాప్తంగా వేర్వేరు రాష్ట్రాల్లో నిర్వహిస్తున్న కార్యక్రమాలు ఆకట్టుకుంటున్నాయి. మహారాష్ట్ర ఔరంగాబాద్లో ఒకేసారి 16 వేల మంది జాతీయ గీతాలాపన చేశారు. వేర్వేరు విద్యాసంస్థలకు చెందిన విద్యార్థులు.. కాషాయ వర్ణం దుస్తులు, తెలుపు, ఆకుపచ్చ టోపీలు ధరించి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Published : 10 Aug 2022 15:15 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్