Bandi Sanjay: టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారం.. సిట్టింగ్ జడ్జితో విచారణకు అభ్యంతరమేంటి?: బండి సంజయ్
టీఎస్పీఎస్సీ ప్రశ్నపత్రం లీకేజీతో 30లక్షల మంది నిరుద్యోగుల బతుకులు సర్వనాశనం అయ్యాయని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఆయనకు మహిళా కమిషన్ నోటీసులు పంపిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన కమిషన్ ఎదుట శనివారం విచారణకు హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. తన వ్యాఖ్యలు తెలంగాణలో మాట్లాడే సాధారణ భాషేనని చెప్పారు. టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవహారంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించేందుకు కేసీఆర్ ప్రభుత్వానికి అభ్యంతరమేంటని ప్రశ్నించారు.
Published : 18 Mar 2023 16:10 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్