Remittances: భారత్కు ప్రవాసీలు పంపే డబ్బుతో ప్రయోజనాలేంటో తెలుసా..?
ఏ దేశ ఆర్థిక నావకైనా చుక్కాని ఆ దేశానికి వచ్చే ఆదాయమే. ఆ ఆదాయానికి రూపాలు అనేకం. పన్నులు, ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వచ్చే లాభాలు వంటి వాటి రూపంలో ప్రభుత్వాలకు ఆదాయాలు సమకూరుతాయి. ఇవి మాత్రమే కాదు విదేశీ పెట్టుబడులు, విదేశాల్లో ఉంటున్న వారు తమ స్వదేశానికి పంపే డబ్బు కూడా ఆదాయమే. అలా విదేశాల్లో ఉంటున్న భారతీయులు 2022లో స్వదేశానికి పంపిన మొత్తం వంద బిలియన్ డాలర్లకు చేరింది. దీని వల్ల భారత్కు ఏమిటి లాభం. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఏ రూపంలో ప్రయోజనం కల్గనుంది. ఈ వీడియోలో చూడండి..
Published : 13 Jan 2023 12:55 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్