మాల్దీవులుకు ఫ్లైట్ బుకింగ్స్ నిలిపేసిన ఈజ్మై ట్రిప్ సంస్థ
భారత్పై అక్కసు వెళ్లగక్కుతూ మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావాన్ని చూపే పరిస్థితి వచ్చింది. భారత్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో మాల్దీవుల ప్రభుత్వానికి తెలిసివస్తోంది. అన్ని వైపుల నుంచి బాయ్కాట్ మాల్దీవుల నినాదం మార్మోగిపోతోంది. ఇప్పటికే బాయ్కాట్ మాల్దీవులు హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా మరోపక్క దేశీయ పర్యాటక సంస్థలు మాల్దీవులకు టికెట్లను రద్దు చేస్తున్నాయి.
Updated : 11 Jan 2024 15:06 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
-
కవిత జ్యుడీషియల్ రిమాండ్ మళ్లీ పొడిగింపు
-
ఇరాన్ను ఆదుకొన్న తుర్కియే డ్రోన్.. బైరక్తర్ అకిన్సి విశేషాలు..!
-
అధిక వడ్డీ ఆశచూపి రూ.200 కోట్లు మోసం.. పోలీసు స్టేషన్ వద్ద బాధితుల ఆందోళన
-
భారత జట్టుతోపాటు.. మీ నలుగురికి ఆల్ ది బెస్ట్: నీతా అంబానీ
-
అందుకే మధ్యతరగతి మహిళలు నాకంత ఆసక్తిగా అనిపించరు : సంజయ్ లీలా బన్సాలీ