మాల్దీవులుకు ఫ్లైట్ బుకింగ్స్ నిలిపేసిన ఈజ్మై ట్రిప్ సంస్థ
భారత్పై అక్కసు వెళ్లగక్కుతూ మాల్దీవుల మంత్రులు చేసిన వ్యాఖ్యలు ఆ దేశ ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావాన్ని చూపే పరిస్థితి వచ్చింది. భారత్తో పెట్టుకుంటే ఎలా ఉంటుందో మాల్దీవుల ప్రభుత్వానికి తెలిసివస్తోంది. అన్ని వైపుల నుంచి బాయ్కాట్ మాల్దీవుల నినాదం మార్మోగిపోతోంది. ఇప్పటికే బాయ్కాట్ మాల్దీవులు హ్యాష్ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా మరోపక్క దేశీయ పర్యాటక సంస్థలు మాల్దీవులకు టికెట్లను రద్దు చేస్తున్నాయి.
Updated : 11 Jan 2024 15:06 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బాణసంచా పరిశ్రమలో పేలుడు.. ఎనిమిది మంది మృతి!
-
నా ప్రేమ, మద్దతు పవన్కల్యాణ్కే.. అల్లు అర్జున్ పోస్ట్
-
ఎన్నికల ప్రచారం ప్రాథమిక హక్కు కాదు: కేజ్రీవాల్ బెయిల్ను వ్యతిరేకించిన ఈడీ
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఎవరు కాదన్నా.. కోహ్లీనే ఈ తరం అత్యుత్తమ బ్యాటర్: యువరాజ్ సింగ్
-
‘కన్నప్ప’లో ప్రభాస్.. అప్డేట్ ఇచ్చిన మంచు విష్ణు