‘మహా సంక్షోభం’..రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్లపై ఠాక్రే సర్కారుకు నోటీసులు
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి సంబంధించి దాఖలైన పిటిషన్ను బాంబే హైకోర్టుకు ఎందుకు బదిలి చేయకూడదో చెప్పాలని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. శివసేన శాసనసభా పక్ష నేతగా తొలగించడాన్ని సవాలు చేస్తూ ఆ రాష్ట్ర మంత్రి, తిరుగుబాటు నేత ఏక్ నాథ్ శిందే దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్రలో పరిస్థితులు సరిగా లేవని, ఎమ్మెల్యేలకు ప్రాణహాని ఉందని శిందే తరపు న్యాయవాది తెలిపారు. అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు పేర్కొన్నారు.
Published : 27 Jun 2022 17:59 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్