‘మహా సంక్షోభం’..రెబల్ ఎమ్మెల్యేల పిటిషన్లపై ఠాక్రే సర్కారుకు నోటీసులు
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి సంబంధించి దాఖలైన పిటిషన్ను బాంబే హైకోర్టుకు ఎందుకు బదిలి చేయకూడదో చెప్పాలని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. శివసేన శాసనసభా పక్ష నేతగా తొలగించడాన్ని సవాలు చేస్తూ ఆ రాష్ట్ర మంత్రి, తిరుగుబాటు నేత ఏక్ నాథ్ శిందే దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. మహారాష్ట్రలో పరిస్థితులు సరిగా లేవని, ఎమ్మెల్యేలకు ప్రాణహాని ఉందని శిందే తరపు న్యాయవాది తెలిపారు. అందుకే సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు పేర్కొన్నారు.
Published : 27 Jun 2022 17:59 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రాణించిన బౌలర్లు.. చెన్నైపై గుజరాత్ విజయం
-
శునకాలకు రంగులేసి.. పాండాలుగా చూపించి..! ‘జూ’లో విచిత్రం
-
ఒకే ఫ్రేమ్లో బిలియనీర్లు.. ఆకట్టుకుంటోన్న గోయెంకా ఫన్నీ కామెంట్
-
కేజ్రీవాల్కు తల్లిదండ్రుల స్వాగతం.. వారిని చూసి సీఎం భావోద్వేగం
-
బ్రిజ్ భూషణ్కు ఎదురుదెబ్బ.. అభియోగాల నమోదుకు కోర్టు ఆదేశం
-
మాల్దీవుల్ని వీడిన చివరి బ్యాచ్.. భారత సైనిక సిబ్బంది ఉపసంహరణ పూర్తి!