Kavitha: మునుగోడు ఉపఎన్నికలోనూ ప్రజలు తెరాసవైపే: ఎమ్మెల్సీ కవిత
నల్గొండ జిల్లాలో గతంలో 2 సార్లు వచ్చిన ఉపఎన్నికల్లో ప్రజలు తెరాసవైపే నిలిచారని.. మునుగోడు ఉపఎన్నికలోనూ అదే తీర్పు రాబోతోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు. మునుగోడులో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే లేకున్నా అభివృద్ధి ఆగలేదని చెప్పారు. కేంద్రంలోని భాజపా చేస్తున్న 'బ్యాక్ డోర్' రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.
Published : 10 Aug 2022 19:14 IST
Tags :