Kavitha: మునుగోడు ఉపఎన్నికలోనూ ప్రజలు తెరాసవైపే: ఎమ్మెల్సీ కవిత
నల్గొండ జిల్లాలో గతంలో 2 సార్లు వచ్చిన ఉపఎన్నికల్లో ప్రజలు తెరాసవైపే నిలిచారని.. మునుగోడు ఉపఎన్నికలోనూ అదే తీర్పు రాబోతోందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తం చేశారు. మునుగోడులో తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యే లేకున్నా అభివృద్ధి ఆగలేదని చెప్పారు. కేంద్రంలోని భాజపా చేస్తున్న 'బ్యాక్ డోర్' రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు.
Published : 10 Aug 2022 19:14 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
రైల్వే లైన్లు.. రోజుకు సరాసరి 7.41 కి.మీ.ల నిర్మాణం
-
‘కేజీయఫ్ 3’, ‘సలార్ 2’పై అప్డేట్ ఇచ్చిన ప్రశాంత్ నీల్
-
మమ్మల్ని సంజూ కంగారు పెట్టేశాడు.. అందుకే ఆ రియాక్షన్: దిల్లీ ఓనర్
-
బ్యాంక్ ఆఫ్ బరోడాకు ఊరట.. యాప్పై ఆంక్షలు ఎత్తివేసిన ఆర్బీఐ
-
‘నన్ను క్షమించండి’.. క్షత్రియ వర్గాన్ని మరోసారి వేడుకున్న కేంద్ర మంత్రి
-
‘పుష్ప2’ తర్వాత అత్యధిక పారితోషికం తీసుకునే విలన్ మీరేనా? ఫహద్ సమాధానం ఇదే!