Union budget 2024: ఏపీలో రైల్వే అభివృద్ధికి రూ.9138 కోట్లు కేటాయింపు: రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్
ఏపీలో రైల్వే అభివృద్ధికి రూ.9138 కోట్లు కేటాయించినట్టు రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. పార్లమెంట్లో కేంద్ర బడ్జెట్ 2024 ప్రవేశపెట్టిన అనంతరం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. తెలంగాణలో రైల్వే కోసం రూ.5,071 కోట్లు కేటాయించినట్టు చెప్పారు.
Updated : 01 Feb 2024 14:36 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
తెలంగాణలో రానున్న మూడు రోజుల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు
-
కవిత జ్యుడీషియల్ రిమాండ్ మళ్లీ పొడిగింపు
-
ఇరాన్ను ఆదుకొన్న తుర్కియే డ్రోన్.. బైరక్తర్ అకిన్సి విశేషాలు..!
-
అధిక వడ్డీ ఆశచూపి రూ.200 కోట్లు మోసం.. పోలీసు స్టేషన్ వద్ద బాధితుల ఆందోళన
-
భారత జట్టుతోపాటు.. మీ నలుగురికి ఆల్ ది బెస్ట్: నీతా అంబానీ
-
అందుకే మధ్యతరగతి మహిళలు నాకంత ఆసక్తిగా అనిపించరు : సంజయ్ లీలా బన్సాలీ