Hyderabad: హైదరాబాద్లో తిరగనున్న ఎలక్ట్రిక్ బస్సులు
త్వరలో గ్రేటర్ హైదరాబాద్ (Hyderabad)లోని రోడ్లపై ఆర్టీసీ సిటీ ఎలక్ట్రిక్ బస్సులు (Electric Buses) పరుగులు పెట్టబోతున్నాయి. నెలాఖరు నాటికి 25 ఈవీ బస్సులను నగరంలో తిప్పనున్నట్లు యాజమాన్యం వెల్లడించింది. గ్రేటర్లో మూడు విభాగాల బస్సులను అందుబాటులోకి తీసుకురాబోతున్నారు. ఆర్డీనరీ, మెట్రో ఎక్స్ ప్రెస్, ఏసీ బస్సులను తీసురాబోతున్నట్లు తెలిపారు.
Published : 28 Jul 2023 12:15 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు నిరాశ చెందా.. ఓపిక విలువేంటో అర్థమైంది: మంచు మనోజ్
-
రైడర్స్పై సన్‘రైజ్’ అయితే ఫైనల్కు..
-
‘బ్రాండ్ మోదీ’ అలా వచ్చిందే: ప్రధాని ఆసక్తికర వ్యాఖ్యలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
తిరుమలలో మరోసారి చిరుతల కలకలం.. భయంతో భక్తుల కేకలు
-
ప్రపంచకప్ ఒత్తిడిని ఎదుర్కోవడం రోహిత్కు బాగా తెలుసు: ధావన్