Konda Surekha: ఆరు గ్యారంటీలపై చర్చించాం: మంత్రి కొండా సురేఖ
కాంగ్రెస్ ప్రభుత్వ తొలి మంత్రివర్గ సమావేశంలో ఆరు గ్యారంటీలపై చర్చించినట్లు మంత్రి కొండా సురేఖ తెలిపారు. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసినప్పటికీ తమకు ఇంకా శాఖలు కేటాయించలేదని వెల్లడించారు. అధిష్ఠానం నిర్ణయం ప్రకారం ఏ శాఖ అప్పగించినా బాధ్యతగా విధులు నిర్వర్తిస్తామని కొండా సురేఖ తెలిపారు.
Updated : 08 Dec 2023 13:59 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
కిల్లర్ టైగర్ కోసం 150 కెమెరాలతో నిఘా.. 36 గ్రామాల్లో రెడ్ అలర్ట్!
-
బహిరంగ సభ మధ్యలోనే వెనుదిరిగిన రాహుల్.. కారణమిదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
నిలిచిపోయిన కాగజ్నగర్, నవజీవన్ ఎక్స్ప్రెస్ రైళ్లు .. ప్రయాణికుల ఆందోళన
-
భార్య, కుమారుడు వేధిస్తున్నారు, భరణం ఇప్పించండి - మాజీ మంత్రి వేడుకోలు
-
రాజస్థాన్, కోల్కతా మ్యాచ్కు వరుణుడి ఆటంకం.. మ్యాచ్ రద్దయితే హైదరాబాద్కు లాభం..