Andhra News: టర్న్ కీ సంస్థ శేఖర్ రెడ్డే.. ఇసుక తవ్వకాల కీలక సూత్రధారి
ఏపీలో ఇసుక తవ్వకాల వ్యవహారంలో 'టర్న్ కీ' సంస్థ కీలక సూత్రధారి శేఖర్ రెడ్డేనని తెలుగుదేశం ఆరోపించింది. పేరుకు జేపీ పవర్ వెంచర్స్ అయినా.. నడిపించేందంతా ‘టర్న్ కీ’నేనని తేల్చిచెప్పింది.
Published : 16 May 2022 10:06 IST
Tags :