Vizag: వర్షంలోనూ వెరవని సంకల్పం.. ఉక్కు పరిరక్షణ కోసం భారీ ర్యాలీ!
విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం కార్మిక సంఘాలు చేపట్టిన దీక్షలు 500వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా కార్మికులంతా ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ చేపట్టారు. ఉక్కు పరిరక్షణ దీక్షా శిబిరం నుంచి దొండపర్తిలోని వాల్తేర్ డీఆర్ఎం కార్యాలయం వరకు ప్రదర్శన చేపట్టారు. వేల సంఖ్యలో కార్మికులు ఇందులో పాల్గొన్నారు.
Published : 26 Jun 2022 16:48 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
-
సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
-
‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
-
అషు ‘సెక్సీ’ క్యాప్షన్.. రీతూ వర్మ ‘బ్లాక్ మ్యాజిక్’!
-
‘వారంలో 10 కేజీల గోధుమ పిండెలా తినాలి?’.. క్విక్ కామర్స్ సంస్థపై యూజర్ ఫైర్
-
వారి సంభాషణలు రికార్డు చేయలేదు.. రోహిత్ ఆరోపణలను ఖండించిన స్టార్స్పోర్ట్స్