Vizag: వర్షంలోనూ వెరవని సంకల్పం.. ఉక్కు పరిరక్షణ కోసం భారీ ర్యాలీ!
విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం కార్మిక సంఘాలు చేపట్టిన దీక్షలు 500వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా కార్మికులంతా ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ చేపట్టారు. ఉక్కు పరిరక్షణ దీక్షా శిబిరం నుంచి దొండపర్తిలోని వాల్తేర్ డీఆర్ఎం కార్యాలయం వరకు ప్రదర్శన చేపట్టారు. వేల సంఖ్యలో కార్మికులు ఇందులో పాల్గొన్నారు.
Published : 26 Jun 2022 16:48 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
మా ఇద్దరిలో కామన్ పాయింట్ ఏంటి?.. చిరంజీవికి ఉపాసన సరదా ప్రశ్న
-
కొత్త కోచ్ కోసం ప్రకటన ఇస్తాం.. ద్రవిడ్ కూడా అప్లై చేసుకోవచ్చు: జైషా
-
‘పాక్ను గౌరవించాలి లేదంటే.. ’: మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యల దుమారం
-
నరేంద్ర దభోల్కర్ హత్య కేసులో.. ఇద్దరికి జీవితఖైదు
-
ఏపీలో ఇసుక అక్రమ తవ్వకాలను వెంటనే నిలిపివేయండి: సుప్రీంకోర్టు ఆదేశం