Vizag: వర్షంలోనూ వెరవని సంకల్పం.. ఉక్కు పరిరక్షణ కోసం భారీ ర్యాలీ!

విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం కార్మిక సంఘాలు చేపట్టిన దీక్షలు 500వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా కార్మికులంతా ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ చేపట్టారు. ఉక్కు పరిరక్షణ దీక్షా శిబిరం నుంచి దొండపర్తిలోని వాల్తేర్ డీఆర్ఎం కార్యాలయం వరకు ప్రదర్శన చేపట్టారు. వేల సంఖ్యలో కార్మికులు ఇందులో పాల్గొన్నారు.

Published : 26 Jun 2022 16:48 IST

విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం కార్మిక సంఘాలు చేపట్టిన దీక్షలు 500వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా కార్మికులంతా ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ చేపట్టారు. ఉక్కు పరిరక్షణ దీక్షా శిబిరం నుంచి దొండపర్తిలోని వాల్తేర్ డీఆర్ఎం కార్యాలయం వరకు ప్రదర్శన చేపట్టారు. వేల సంఖ్యలో కార్మికులు ఇందులో పాల్గొన్నారు.

Tags :

మరిన్ని