బ్రేకింగ్

breaking
28 Mar 2024 | 13:59 IST

స్కిల్‌ కేసులో అచ్చెన్నాయుడికి ఊరట

అమరావతి: స్కిల్‌ కేసులో తెదేపా ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి ఊరట లభించింది. ఆయన దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఆయనపై తొందరపాటు చర్యలు తీసుకోవద్దని సీఐడీని కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్‌ 2కు వాయిదా వేసింది.

మరిన్ని

తాజా వార్తలు