బ్రేకింగ్
27 Apr 2024 | 11:28 IST
మూడు బంగారు పతకాలతో సత్తాచాటిన ఆర్చర్లు
షాంఘై: ఆర్చరీ ప్రపంచకప్ స్టేజ్-1 టోర్నీలో భారత ఆర్చర్లు సత్తా చాటారు. మూడు బంగారు పతకాలతో హ్యాట్రిక్ నమోదు చేశారు. షాంఘైలో నిర్వహించిన మిక్స్డ్ డబుల్ ఈవెంట్లో స్వర్ణ పతకం సాధించారు. మరోవైపు తెలుగుతేజం జ్యోతి సురేఖ, ఆదితి స్వామి, పర్ణీత్ కౌర్ల మహిళల బృందానికి స్వర్ణం లభించింది. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో కూడా జ్యోతిసురేఖ మెరిసింది. పురుషుల టీమ్ ఈవెంట్లో అభిషేక్ వర్మ, ప్రియాన్స్, ప్రీతమేష్ బృందానికి బంగారు పతకం లభించింది.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- దేశంలో పెరుగుతున్న ఘోస్ట్ మాల్స్.. ఇంతకీ ఏమిటివి...?
- విద్యార్థితో లెక్కల టీచర్ లైంగిక సంబంధం.. బెయిల్పై బయటకొచ్చి మరో బాలుడితో గర్భం..!
- ఆన్లైన్ జూదంలో అప్పులపాలు.. సాఫ్ట్వేర్ ఇంజినీరు ఆత్మహత్య
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (08/05/24)
- గొడ్డలితో మిగతా వాళ్లనూ నరికేయండి.. అప్పుడు మీరే సింగిల్ ప్లేయర్: వైఎస్ భారతిపై షర్మిల ఫైర్
- ‘దక్షిణాది వాళ్లు ఆఫ్రికన్లలా కన్పిస్తారు..’: మరో వివాదంలో శామ్ పిట్రోడా
- ‘ట్రంప్తో ఏకాంతంగా గడిపా’ - కోర్టులో శృంగార తార సాక్ష్యం
- క్యాచ్పై అంపైర్తో తీవ్ర వాగ్వాదం.. సంజూకు భారీ జరిమానా
- హైదరాబాద్లో విషాదం.. బాచుపల్లిలో గోడకూలి ఏడుగురి మృతి
- సంజూ క్యాచ్ ఔట్ వివాదం.. ఫీల్డర్ రెండుసార్లు రోప్ను తాకాడన్న సిద్ధూ!