బ్రేకింగ్

breaking
27 Apr 2024 | 11:28 IST

మూడు బంగారు పతకాలతో సత్తాచాటిన ఆర్చర్లు

షాంఘై: ఆర్చరీ ప్రపంచకప్‌ స్టేజ్‌-1 టోర్నీలో భారత ఆర్చర్లు సత్తా చాటారు. మూడు బంగారు పతకాలతో హ్యాట్రిక్‌ నమోదు చేశారు. షాంఘైలో నిర్వహించిన మిక్స్‌డ్‌ డబుల్‌ ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించారు. మరోవైపు తెలుగుతేజం జ్యోతి సురేఖ, ఆదితి స్వామి, పర్ణీత్‌ కౌర్‌ల మహిళల బృందానికి స్వర్ణం లభించింది. మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో కూడా జ్యోతిసురేఖ మెరిసింది. పురుషుల టీమ్‌ ఈవెంట్‌లో అభిషేక్‌ వర్మ, ప్రియాన్స్‌, ప్రీతమేష్ బృందానికి బంగారు పతకం లభించింది.

మరిన్ని

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని