బ్రేకింగ్
17 Apr 2024 | 12:32 IST
కేసీఆర్, కేటీఆర్ జైలుకెళ్లడం ఖాయం: కోమటిరెడ్డి
హైదరాబాద్: తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనాలని భారాస నేతలు చూస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఆరోపించారు. ఆ పార్టీకి ఒక్క ఎంపీ సీటు కూడా రాదని సవాల్ చేశారు. ‘‘3 నెలల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే భారాసలో మిగులుతారు. కేసీఆర్ కుటుంబ దగా వల్ల కవిత బలైంది. ఆమె అరెస్టుతో కేసీఆర్, కేటీఆర్కు మతి భ్రమించింది. మతి భ్రమించే రేవంత్ భాజపాలో చేరుతారని విమర్శలు చేస్తున్నారు. వాళ్లు త్వరలో జైలుకు పోవడం ఖాయం’’ అని కోమటిరెడ్డి అన్నారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- ఏపీ సీఎం జగన్ సతీమణి భారతికి చేదు అనుభవం
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (30/04/24)
- సీఎం రేవంత్కు నోటీసులు
- ఆ సినిమా చూశాక వ్యాక్సింగ్ మానేశా: తమన్నా
- జనసేన పోటీలో లేనిచోట స్వతంత్రులకు ‘గాజు గ్లాసు’ గుర్తు
- ఎవరా 15!.. నేడు సెలక్షన్ కమిటీ సమావేశం
- హాసన సెక్స్ కుంభకోణం.. భాజపా-జేడీఎస్ కూటమిపై ప్రభావం ఎంత?
- ‘బాయ్ఫ్రెండ్ ఓవర్సైజ్డ్ షర్ట్’లో అషు.. కీర్తి సురేశ్ చిల్!
- ‘సైకిల్కు ఓటేసిన వారెవరూ ఊళ్లో ఉండరు’
- పలువురు తెదేపా నాయకులపై సస్పెన్షన్ వేటు