బ్రేకింగ్

breaking
17 Apr 2024 | 12:32 IST

కేసీఆర్‌, కేటీఆర్‌ జైలుకెళ్లడం ఖాయం: కోమటిరెడ్డి

హైదరాబాద్‌: తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనాలని భారాస నేతలు చూస్తున్నారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. ఆ పార్టీకి ఒక్క ఎంపీ సీటు కూడా రాదని సవాల్‌ చేశారు. ‘‘3 నెలల్లో ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే భారాసలో మిగులుతారు. కేసీఆర్‌ కుటుంబ దగా వల్ల కవిత బలైంది. ఆమె అరెస్టుతో కేసీఆర్‌, కేటీఆర్‌కు మతి భ్రమించింది. మతి భ్రమించే రేవంత్‌ భాజపాలో చేరుతారని విమర్శలు చేస్తున్నారు. వాళ్లు త్వరలో జైలుకు పోవడం ఖాయం’’ అని కోమటిరెడ్డి అన్నారు.

మరిన్ని

తాజా వార్తలు