బ్రేకింగ్
27 Apr 2024 | 17:41 IST
రిజర్వేషన్లు రద్దు చేయడమే భాజపా లక్ష్యం: రేవంత్రెడ్డి
హైదరాబాద్: ఆర్ఎస్ఎస్ విధానాన్ని అమలు చేయాలని ప్రధాని మోదీ, అమిత్షా ప్రయత్నిస్తున్నారని సీఎం రేవంత్రెడ్డి ఆరోపించారు. వివిధ కులాలు, వర్గాలు ఉంటే హిందువులు ఏకతాటి మీదకు రారనీ, రిజర్వేషన్లు రద్దు చేస్తే వారంతా ఒకటే అనే భావన కలుగుతుందని ఆ పార్టీ భావిస్తోందన్నారు. 2025 నాటికి ఆర్ఎస్ఎస్ స్థాపించి వందేళ్లవుతుందని, అప్పటికి రాజ్యాంగాన్ని మార్చి, రిజర్వేషన్లు రద్దు చేయాలన్నదే దాని లక్ష్యమని చెప్పారు. ఆ దిశగా భాజపా అడుగులు వేస్తోందని విమర్శించారు. రాజ్యాంగాన్ని మార్చాలంటే మూడింట రెండొంతుల మెజార్టీ అవసరమని, అందుకే 400 సీట్లలో గెలిపించాలని మోదీ పదేపదే కోరుతున్నారని విమర్శించారు.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- నా ‘400’ రికార్డును కొట్టే సత్తా ఈ భారత కుర్రాడి సొంతం: బ్రియాన్ లారా
- ఐపీఎల్లో చరిత్ర సృష్టించిన హైదరాబాద్.. రికార్డుల మీద రికార్డులు
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (09/05/24)
- విద్యార్థితో లెక్కల టీచర్ లైంగిక సంబంధం.. బెయిల్పై బయటకొచ్చి మరో బాలుడితో గర్భం..!
- 166.. 58 బంతుల్లో ఉఫ్
- జపాన్లో ఖాళీగా 90 లక్షల ఇళ్లు..!
- నేనూ కేసీఆర్ బాధితుడినే!
- విదేశాలకు వెళ్లేందుకు సీబీఐ కోర్టు అనుమతి కోరిన జగన్
- జగన్కు ఊపిరి సలపనివ్వని కడప సిస్టర్స్
- నిహారికను ఫొటో తీసిన ప్రియదర్శి.. రెడ్ కలర్ డ్రెస్సులో కృతి