బ్రేకింగ్
30 Apr 2024 | 19:02 IST
లఖ్నవూతో మ్యాచ్.. ముంబయి బ్యాటింగ్
లఖ్నవూ: ఐపీఎల్-17లో భాగంగా ముంబయి, లఖ్నవూ జట్లు మరికాసేపట్లో తలపడనున్నాయి. టాస్ గెలిచిన లఖ్నవూ బౌలింగ్ ఎంచుకుంది. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు చెరో 9 మ్యాచ్లు ఆడగా.. లఖ్నవూ 5 విజయాలతో పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో ఉంది. ముంబయి మూడింట గెలుపొందింది. ముంబయి జట్టు: ఇషాన్, రోహిత్, సూర్య, తిలక్ వర్మ, హార్దిక్, నెహాల్, టిమ్ డేవిడ్, నబీ, కొయెట్జీ, పీయూష్, బుమ్రా. లఖ్నవూ టీమ్: రాహుల్, స్టాయినిస్, హుడా, పూరన్, టర్నర్, బదోని, కృనాల్, బిష్ణోయ్, నవీనుల్, మోసిన్, మయాంక్.
మరిన్ని
తాజా వార్తలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- సెక్స్ వర్కర్ నిర్లక్ష్యం.. హెచ్ఐవీ ఉన్నా 200 మందితో శృంగారం!
- నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (21/05/24)
- ఏపీ ఎన్నికల్లో తెదేపాకే మొగ్గు
- ‘ఆర్సీబీ రూ.5 కోట్లు డ్రైనేజీలో వేసిందన్నారు.. వాట్సాప్ గ్రూప్ల్లోంచి బయటికి వచ్చాం’
- ఇది కోహ్లి రాసిన కథ
- రేవ్ పార్టీ హైదరాబాద్లో వద్దనుకొని.. బెంగళూరును ఎంచుకుని..
- టాలీవుడ్ హీరోలపై కాజల్ ఆసక్తికర కామెంట్స్.. ఎవరెవరి గురించి ఏమన్నారంటే
- ఎవరొస్తారో రండ్రా.. అంటూ బోరుగడ్డ అనిల్ వీరంగం!
- ‘దాని తర్వాతే ధోనీ రిటైర్మెంట్పై నిర్ణయం తీసుకుంటాడు’
- బెంగళూరులో 100 మందితో రేవ్పార్టీ.. పట్టుబడ్డ తెలుగు టీవీ నటీనటులు!