గూగుల్లో ఉద్యోగ కోతలు
టెక్ దిగ్గజం గూగుల్ తన ఫ్లటర్, డార్ట్, పైథాన్ బృందాల్లో లేఆఫ్లు ప్రకటించింది. ఉద్యోగ కోతలు కంపెనీ వ్యాప్తంగా జరగలేదని.. కేవలం ఆయా బృందాలకు మాత్రమే పరిమితమయ్యాయని గూగుల్ స్పష్టం చేసింది.
ఫ్లటర్, డార్ట్, పైథాన్ బృందాల్లో
టెక్ దిగ్గజం గూగుల్ తన ఫ్లటర్, డార్ట్, పైథాన్ బృందాల్లో లేఆఫ్లు ప్రకటించింది. ఉద్యోగ కోతలు కంపెనీ వ్యాప్తంగా జరగలేదని.. కేవలం ఆయా బృందాలకు మాత్రమే పరిమితమయ్యాయని గూగుల్ స్పష్టం చేసింది. వార్షిక డెవలపర్ కాన్ఫరెన్స్కు కొద్ది వారాల ముందు ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. లేఆఫ్నకు గురైన వారు కంపెనీలో ఇతర ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చని గూగుల్ చెప్పినట్లు ఆంగ్ల వార్తా సంస్థ ఒకటి పేర్కొంది. కంపెనీ కొద్ది వారాల కిందట తన స్థిరాస్తి, ఆర్థిక విభాగాల్లోనూ లేఆఫ్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. జనవరిలోనూ వందల మంది ఉద్యోగులను ఇంజినీరింగ్, హార్డ్వేర్, అసిస్టెంట్ బృందాల్లో గూగుల్ తొలగించింది. కృత్రిమ మేధ(ఏఐ) సామర్థ్యాలను పెంచుకోవడంపై కంపెనీ దృష్టి సారిస్తుండడం ఇందుకు నేపథ్యం.
బెంగళూరులో గ్రోత్ హబ్: బెంగళూరు, మెక్సికో, డబ్లిన్ వంటి నగరాల్లో ‘గ్రోత్ హబ్స్’ నిర్మించనున్నట్లు సిబ్బందికి పంపిన ఇ-మెయిల్లో గూగుల్ ఫైనాన్స్ చీఫ్ రూత్ పొరాట్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నూనె పరిమాణాన్ని చూసి కొనండి: ఫ్రీడమ్ ఆయిల్స్
వంటనూనెల సంస్థ ఫ్రీడమ్ హెల్దీ కుకింగ్ ఆయిల్స్ సరికొత్త ప్రచారం ‘ఆర్ యూ బైయింగ్ రైట్?’ (మీరు సరైనది కొనుగోలు చేస్తున్నారా?)ను ప్రారంభించింది. ‘ఒక లీటర్ నూనె ప్యాకెట్లో 910 గ్రాముల నూనె ఉండాలి. -
ఆర్బీఐ మిగులు నిధుల బదిలీపై నేడు నిర్ణయం
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) కేంద్ర బోర్డు డైరెక్టర్లు బుధవారం సమావేశమై, మిగులు నిధులను ప్రభుత్వానికి బదిలీపై చేసే విషయమై నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. -
ఓఎన్జీసీ లాభం రూ.9,869 కోట్లు
ప్రభుత్వరంగ ఓఎన్జీసీ (ఆయిల్ అండ్ నాచురల్ గ్యాస్ కార్పొరేషన్) జనవరి- మార్చి త్రైమాసికంలో రూ.9,869 కోట్ల నికరలాభాన్ని ఆర్జించింది. 2022-23 ఇదే త్రైమాసిక నికర లాభం రూ.528 కోట్లతో పోలిస్తే ఇది 19 రెట్లు అధికం. -
ఆస్బెస్టాస్ సిమెంట్ ఉత్పత్తులకు తప్పనిసరి నాణ్యతా నిబంధనలు
-
6 నెలల సగటే.. ఇకపై మార్కెట్ విలువ
నమోదిత కంపెనీల మార్కెట్ విలువ మదింపు విధానంలో సెబీ మార్పు చేసింది. ఇక మీదట మార్కెట్ విలువ లెక్కింపునకు ఒక్క రోజు (ప్రస్తుతం మార్చి 31ను)కు బదులుగా ఆరు నెలల సగటును పరిగణనలోకి తీసుకోవాలని నిర్ణయించింది. -
ఐపీఓ సన్నాహ కంపెనీలకు నిబంధనల సరళీకరణ
పబ్లిక్ ఇష్యూ (ఐపీఓ) కోసం సన్నద్ధతలో ఉన్న కంపెనీలు, ఆఫర్ ఫర్ సేల్ (ఓఎఫ్ఎస్) ద్వారా విక్రయించే షేర్ల పరిమాణంలో ఏమైనా మార్పులు ఉంటే.. ఇష్యూ పరిమాణాన్ని రూపాయల్లో లేదా షేర్ల సంఖ్య ఆధారంగా మళ్లీ కొత్తగా ఐపీఓ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని సెబీ తెలిపింది. -
2023-24 వృద్ధి 7.8 శాతం!
గత ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో భారత జీడీపీ వృద్ధి రేటు 6.7 శాతంగా నమోదు కావొచ్చని దేశీయ రేటింగ్ ఏజెన్సీ ఇక్రా అంచనా వేస్తోంది. పూర్తి ఆర్థిక సంవత్సరానికి (2023-24) వృద్ధిరేటు 7.8 శాతానికి చేరొచ్చని పేర్కొంది. -
సంక్షిప్త వార్తలు(6)
భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ (భెల్), మార్చి త్రైమాసికంలో రూ.489.62 కోట్ల ఏకీకృత నికర లాభాన్ని ప్రకటించింది. 2022-23 ఇదే త్రైమాసిక లాభం రూ.658.02 కోట్లతో పోలిస్తే ఇది 25% తక్కువ. ఇదే సమయంలో మొత్తం ఆదాయం రూ.8,338.61 కోట్ల నుంచి రూ.8,416.84 కోట్లకు పెరిగింది. -
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లోని ముఖ్య నగరాల్లో వీటి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.. -
64ఎంపీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. ఫీచర్లు ఇవే..
Vivo Y200 Pro: వివో తన ‘Y’ సిరీస్లో వై200 ప్రో 5జీ పేరుతో కొత్త మొబైల్ లాంచ్ చేసింది. ధర, ఫీచర్ల విషయాలపై ఓ లుక్కేద్దాం. -
ఆ వాయిస్ నాదే.. చాట్జీపీటీకి హాలీవుడ్ నటి లీగల్ నోటీసు
Scarlett Johansson: హాలీవుడ్ నటి స్కార్లెట్ జాన్సన్ చాట్జీపీటీపై చట్టపరమైన చర్యలకు దిగారు. ఎందుకో తెలుసా?
తాజా వార్తలు (Latest News)
-
బంగారం, వెండి ధరలు.. ఏ నగరంలో ఎంతెంత..?
-
ఐపీఎల్లో ‘ఎలిమినేట్’ అయ్యేదెవరు? ‘రాయల్’గా ముందుకెళ్లేదెవరు?
-
5 నిమిషాల్లో 6 వేల అడుగుల కిందకి.. సింగపూర్ విమానంలో భయానక దృశ్యాలు
-
సీబీఐలో లంచాధికారులు.. ఒక్కో కాలేజీ నుంచి రూ.2-10లక్షలు వసూలు
-
64ఎంపీ కెమెరాతో వివో కొత్త ఫోన్.. ఫీచర్లు ఇవే..
-
సొంత పార్టీలో వైరుధ్యాల వల్లే.. కర్ణాటక ప్రభుత్వం కూలిపోతుంది - మాజీ సీఎం