GST Council: 7న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం
GST Council: జీఎస్టీ కౌన్సిల్ అక్టోబర్ 7న సమావేశం కానుంది. దిల్లీలోని విజ్ఞాన్ భవన్ వేదికగా ఈ సమావేశం జరగనుంది.
దిల్లీ: వస్తు సేవల పన్నుకు (GST) సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకునే జీఎస్టీ కౌన్సిల్ (GST council) వచ్చే నెల సమావేశం కానుంది. అక్టోబర్ 7న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగే 52వ కౌన్సిల్ సమావేశంలో ఆయా రాష్ట్రాలకు చెందిన ఆర్థిక మంత్రులు పాల్గొననున్నారు. దిల్లీలోని విజ్ఞాన్ భవన్ వేదికగా ఈ భేటీ జరగనుందని జీఎస్టీ కౌన్సిల్ ఎక్స్ (ట్విటర్) ద్వారా తెలియజేసింది. ఈ భేటీలో ఏయే అంశాలపై చర్చించనున్నారనేది తెలియాల్సి ఉంది. ఆగస్టు 2న జరగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో క్యాసినో, గుర్రపు పందేలు, ఆన్లైన్ గేమింగ్కు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ మూడింటి పూర్తి విలువపై 28 శాతం జీఎస్టీ విధించేందుకు నిర్ణయించారు. అక్టోబర్ 1 నుంచి కొత్త రేట్లు అమల్లోకి రానున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Byjus: బైజూస్కు వరుస షాకులు.. ఓవైపు బీసీసీఐ.. మరోవైపు ప్రోసస్!
ఎడ్టెక్ సంస్థ బైజూస్కు షాకులు మీద షాకులు తగులుతున్నాయి. బైజూస్ చెల్లించాల్సిన బకాయిల వ్యవహారంలో బీసీసీఐ ఎన్సీఎల్టీని ఆశ్రయించగా.. బైజూస్లో పెట్టుబడులు పెట్టిన సంస్థ సంస్థ విలువను భారీగా తగ్గించింది. -
World Economy: 2024లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కుంగుబాటు.. ఓఈసీడీ అంచనా!
World Economy: ఈ ఏడాది ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వృద్ధి రేటు 2.9 శాతంగా ఉంటుందని అంచనా వేసిన ఓఈసీడీ (OECD).. వచ్చే ఏడాది అది 2.7 శాతానికి తగ్గుతుందని పేర్కొంది. -
Gautam adani: అదానీ షేర్లు జూమ్.. కుబేరుల జాబితాలో టాప్-20లోకి అదానీ
Gautam adani: అదానీ గ్రూప్ షేర్లు దూసుకెళ్లడంతో గౌతమ్ అదానీ కుబేరుల జాబితాలో తన స్థానాన్ని మెరుగుపరుచుకున్నారు. టాప్-20లోకి చేరారు. -
Stock Market: సెన్సెక్స్కు 728 పాయింట్ల లాభం.. 21,000 చేరువకు నిఫ్టీ
Stock Market Closing bell: ఉదయం సెన్సెక్స్ (Sensex) 727.71 పాయింట్లు లాభపడి 66,901.91 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 206.90 పాయింట్లు పెరిగి 20,096.60 దగ్గర ముగిసింది. -
Amazon Q: చాట్జీపీటీకి పోటీగా అమెజాన్ ‘క్యూ’
Amazon Q | కంటెంట్ను సృష్టించడం, బ్లాగ్ పోస్ట్లను రాయడం వంటి పనులను ‘క్యూ’ సులభంగా చేస్తుందని అమెజాన్ వెల్లడించింది. -
M-cap: 4లక్షల కోట్ల డాలర్లకు మదుపర్ల సంపద.. ఈ మార్క్ దాటిన ఐదో మార్కెట్ భారత్
M-cap: బీఎస్ఈ (BSE)లోని నమోదిత సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ 2007 మే 28న తొలిసారి 1 ట్రిలియన్ డాలర్ల మైలురాయిని దాటింది. -
LIC Jeevan Utsav: ఎల్ఐసీ కొత్త పాలసీ.. ఐదేళ్లు కడితే జీవితాంతం ఆదాయం
LIC jeevan utsav full details: ఎల్ఐసీ కొత్త పాలసీని తీసుకొచ్చింది. ఐదేళ్లు కడితే జీవితాంతం 10 శాతం చొప్పున గ్యారెంటీ ఆదాయం పొందొచ్చు. -
Charlie Munger: వారెన్ బఫెట్ సక్సెస్ చిరునామా చార్లీ ముంగర్ ఇకలేరు
Charlie Munger: సుదీర్ఘ కాలం బెర్క్షైర్ హాత్వే వైస్ ఛైర్మన్గా పనిచేసిన చార్లీ ముంగర్ మంగళవారం తుది శ్వాస విడిచారు. ప్రపంచ ప్రఖ్యాత మదుపరి వారెన్ బఫెట్ సక్సెస్లో ముంగర్ది కీలక పాత్ర. -
Airtel vs Jio: నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్తో ఎయిర్టెల్, జియో ప్రీపెయిడ్ ప్లాన్లు ఇవే..
Netflix Prepaid Plans: ప్రస్తుతం 5జీ నెట్వర్క్ని అందిస్తున్న టెలికాం సంస్థలైన జియో, ఎయిర్టెల్.. నెట్ఫ్లిక్స్ సబ్స్క్రిప్షన్తో కొత్త ప్రీపెయిడ్ ప్లాన్లు అందిస్తున్నాయి. -
December deadline: ఆధార్ అప్డేట్.. బ్యాంక్ లాకర్ అగ్రిమెంట్.. డిసెంబర్ డెడ్లైన్స్ ఇవే!
December 2023 money deadlines: 2023 సంవత్సరానికి దాదాపు చివరకు వచ్చేశాం. ఈ ఒక్క నెలా ఆగితే ఏడాది పూర్తవుతుంది. సంవత్సరమే కాదు అనేక పథకాల డెడ్లైన్ కూడా 31తో ముగియనుంది. -
Stock Market: లాభాల్లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు.. 20,000 చేరువలో నిఫ్టీ
Stock Market Opening bell: ఉదయం 9:27 గంటల సమయంలో సెన్సెక్స్ (Sensex) 343 పాయింట్ల లాభంతో 66,517 దగ్గర ట్రేడవుతోంది. నిఫ్టీ (Nifty) 104 పాయింట్లు పెరిగి 19,993 దగ్గర కొనసాగుతోంది. -
E-Verification of ITR: ఇ-వెరిఫై చేయలేదా? ఆ రిటర్నులను తొలగించుకోవచ్చు
ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసినప్పుడు, దాన్ని 30 రోజుల్లోగా ఇ-వెరిఫై చేయాలి. కొంతమంది గడువు లోపు వెరిఫై చేయలేదు. ఇలాంటి వారు పాత రిటర్నులను పూర్తిగా తొలగించి (డిస్కార్డ్), కొత్త రిటర్నులు దాఖలు చేసుకునే వెసులుబాటును ఆదాయపు పన్ను విభాగం తీసుకొచ్చింది. -
రూ.2000కు మించిన తొలి ఆన్లైన్ లావాదేవీ 4 గంటల తర్వాతే
ఆన్లైన్ లావాదేవీల్లో మోసాలను అరికట్టేందుకు ప్రభుత్వం ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో కొత్తగా మరో నిబంధనను తీసుకొచ్చే ఆలోచనలో ఉంది. ఇందులో భాగంగా ఇద్దరు వ్యక్తుల మధ్య తొలిసారి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) పద్దతిలో లావాదేవీ జరగాలంటే.. -
టీకాలపై సంయుక్త పరిశోధన
ఆస్ట్రేలియాలోని యూనివర్సిటీ ఆఫ్ సిడ్నీ ఇన్ఫెక్చువస్ డిసీజెస్ ఇన్స్టిట్యూట్ (సిడ్నీ ఐడీ)తో భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకుంది. టీకాలపై పరిశోధనలో ఉమ్మడిగా ముందుకు సాగాలనేది ఈ భాగస్వామ్య ప్రధాన లక్ష్యం. -
పండగ సీజన్లో వాహన విక్రయాలు అదుర్స్
బలమైన గిరాకీ నేపథ్యంలో, ఈ ఏడాది పండగ సీజన్లో వాహన రిటైల్ విక్రయాలు రికార్డు స్థాయికి చేరాయి. ట్రాక్టర్లు మినహా అన్ని విభాగాల్లో వృద్ధి నమోదైందని వాహన డీలర్ల సమాఖ్య ఫాడా మంగళవారం వెల్లడించింది. 42 రోజుల పాటు సాగిన పండగ సీజన్లో మొత్తంగా 37,93,584 వాహనాలు విక్రయమయ్యాయి. -
సౌందర్య ఉత్పత్తుల విక్రయాలు 51% పెరిగాయ్: అసిడస్ గ్లోబల్
ఇటీవలి పండగ విక్రయాల్లో ఎలక్ట్రానిక్స్, లైఫ్స్టైల్, సౌందర్య ఉత్పత్తులకు ఎక్కువ ఆదరణ లభించిందని అసిడస్ గ్లోబల్ నివేదిక పేర్కొంది. ఎలక్ట్రానిక్స్ విభాగంలో మొబైల్ ఫోన్లు, అడాప్టర్లు, ఇయర్పాడ్లు ఎక్కువగా విక్రయమయ్యాయి. రెడ్మీ, వన్ప్లస్, బోట్ వంటి బ్రాండ్లు ఈ విభాగంలో సత్తా చాటాయి. -
రూ.331 లక్షల కోట్లకు మదుపర్ల సంపద
రెండు రోజుల వరుస నష్టాలకు అడ్డుకట్ట పడింది. మంగళవారం ఆఖరి గంటన్నర ట్రేడింగ్లో వాహన, విద్యుత్, లోహ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడం కలిసొచ్చింది. డాలర్తో పోలిస్తే రూపాయి 6 పైసలు తగ్గి 83.34 వద్ద ముగిసింది. బ్యారెల్ ముడిచమురు 1.19 శాతం పెరిగి 80.93 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. -
70 లక్షల మొబైల్ కనెక్షన్ల రద్దు
ఆన్లైన్లో ఆర్థిక మోసాల్ని కట్టడి చేసేందుకు ప్రభుత్వం 70 లక్షల మొబైల్ కనెక్షన్లను రద్దు చేసినట్లు ఆర్థిక సేవల విభాగం (డీఎఫ్ఎస్) కార్యదర్శి వివేక్ జోషి వెల్లడించారు. ఆయా మొబైల్ నంబర్ల నుంచి అనుమానిత కార్యకలాపాలు జరుగుతున్నందునే, ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. -
ఓయో మళ్లీ సొంత హోటళ్ల నిర్వహణ
ఆతిథ్య సేవల ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఓయో, మళ్లీ సొంతంగా హోటళ్ల నిర్వహణను ప్రారంభిస్తున్నట్లు పేర్కొంది. కంపెనీ వెబ్సైట్, యాప్ ద్వారా ‘మేనేజ్డ్ బై ఓయో’ పేరుతో ఈ సేవలను అందించనుంది. ఈ హోటళ్ల కోసం స్థిరాస్తులను అన్వేషించేందుకు స్థిరాస్తి అభివృద్ధి సంస్థలతో భాగస్వామ్యం కుదుర్చుకునేందుకు కసరత్తు చేస్తున్నట్లు ఓయో పేర్కొంది. -
టీసీఎస్ రూ.17,000 కోట్ల షేర్ల బైబ్యాక్ 1 నుంచే
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) రూ.17,000 కోట్ల విలువైన షేర్లను తిరిగి కొనుగోలు చేసే ప్రక్రియ (బైబ్యాక్)ను డిసెంబరు 1 నుంచి 7 వరకు నిర్వహించనుంది. ఈ బైబ్యాక్లో మదుపర్ల దగ్గర నుంచి 4.09 కోట్ల షేర్లను (సంస్థలో 1.12 శాతం వాటా) ఒక్కోటి రూ.4,150 చొప్పున కొనుగోలు చేయనుంది. -
వంటగ్యాస్లో హైడ్రోజన్ కలిపే ప్రాజెక్టు
వంటకు, పరిశ్రమలకు వినియోగించే సహజ వాయువు (గ్యాస్)లో హరిత హైడ్రోజన్ను కలిపే నమూనా ప్రాజెక్టును అదానీ టోటల్ గ్యాస్ అహ్మదాబాద్లో చేపట్టింది. గౌతమ్ అదానీ గ్రూప్, ఫ్రెంచ్ దిగ్గజం టోటల్ఎనర్జీస్ సంయుక్త సంస్థే అదానీ టోటల్ గ్యాస్. గ్యాస్లో హరిత హైడ్రోజన్ వాటాను క్రమంగా 8 శాతానికి చేరుస్తామని కంపెనీ తెలిపింది.


తాజా వార్తలు (Latest News)
-
Naresh: డిప్రెషన్ నుంచి గోల్డెన్ జూబ్లీ ఇయర్లోకి..: నరేశ్ పోస్ట్ వైరల్
-
Hyderabad: రాజేంద్రనగర్లో భారీ అగ్ని ప్రమాదం.. రూ.2కోట్ల ఆస్తి నష్టం
-
Byjus: బైజూస్కు వరుస షాకులు.. ఓవైపు బీసీసీఐ.. మరోవైపు ప్రోసస్!
-
Ts Elections: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
-
Virgin Atlantic: వంట నూనె ఇంధనంగా.. దూసుకెళ్లిన తొలి కమర్షియల్ విమానం!
-
Ts Elections: ఉపాధ్యాయ సంఘాల పిటిషన్పై విచారణ ముగించిన హైకోర్టు