HDFC: కరూర్ వైశ్యా బ్యాంకు, డీసీబీ బ్యాంకులో వాటాకు ఆర్బీఐ ఆమోదం

కరూర్ వైశ్యా బ్యాంకు, డీసీబీ బ్యాంకులో వాటా పొందేందుకు హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీకు ఆర్బీఐ ఆమోదం తెలిపింది.

Published : 21 Sep 2023 18:20 IST

కరూర్ వైశ్యా బ్యాంకు, డీసీబీ బ్యాంకులో 9.50 శాతం వాటా దక్కించుకునేందుకు హెచ్‌డీఎఫ్‌సీ ఏఎంసీకు గురువారం ఆర్బీఐ ఆమోదం తెలిపింది. ఈ విషయాన్ని రెండు బ్యాంకుల ప్రతినిధులు ధ్రువీకరించారు. అయితే, వాటా దక్కించుకునేందుకు ఏడాది సమయం మాత్రమే ఉంది. గడువు లోపు ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే ఆమోదం క్యాన్సిల్ అవుతుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు