1.22 లక్షల రైతు కుటుంబాలకు రూ.91.87 కోట్లు
రైతు భరోసా, పీఎం కిసాన్ మొదటి విడతలో భాగంగా జిల్లాలోని 1,22,500 మంది రైతు కుటుంబాలకు రూ.91,87,50,000ను ఖాతాల్లో జమ చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి తెలిపారు.
మొదటి విడత నిధుల చెక్కు అందజేస్తున్న కలెక్టర్ వేణుగోపాల్రెడ్డి
కలెక్టరేట్(గుంటూరు), న్యూస్టుడే: రైతు భరోసా, పీఎం కిసాన్ మొదటి విడతలో భాగంగా జిల్లాలోని 1,22,500 మంది రైతు కుటుంబాలకు రూ.91,87,50,000ను ఖాతాల్లో జమ చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎం.వేణుగోపాల్రెడ్డి తెలిపారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్లోని వీసీ హాలులో రైతులకు చెక్కును అందించారు. కలెక్టర్ మాట్లాడుతూ ఈ ఏడాది మార్చి, ఏప్రిల్, మే నెలల్లో అకాల వర్షాల వల్ల పంట నష్టపోయిన 3,088 మంది రైతులకు పెట్టుబడి రాయితీ, పంట కోత అనంతరం నష్టపోయిన 474 మంది రైతులకు రూ.3,28,19,309 కోట్లను వారి ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. పంటనష్టం జరిగిన సీజన్లోనే నష్టపరిహారాన్ని రైతులకు అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కుమ్మరి శాలివాహన కార్పొరేషన్ ఛైర్మన్ మండెపూడి పురుషోత్తం, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నున్న వెంకటేశ్వర్లు, జిల్లా ఉద్యాన శాఖ అధికారిణి సుజాత, ఎన్ఆర్ఈడీసీ డైరెక్టర్ కొత్త చిన్నపరెడ్డి, డిప్యూటీ మేయర్ సజీల, రైతులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నవ చరితకు వంద‘నమో’
[ 09-05-2024]
‘కాషాయం.. పసుపు.. తెలుపు... జెెండాలు ఒక్కటయ్యాయి. విజయవాడ రహదారులు జనసంద్రంగా మారాయి. వీధులన్నీ జనంతో పోటెత్తాయి. జై మోదీ.. జైజై చంద్రబాబు.. జై పవన్ కల్యాణ్... నినాదాలు మార్మోగాయి. కోలాటాలు, భాంగ్రా, సంప్రదాయ నృత్యాలతో తమనేతలకు ఘనస్వాగతం పలికారు. -
ఉద్యోగుల ఓటింగ్ 40 శాతం
[ 09-05-2024]
ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న ఉద్యోగులు, సిబ్బంది తపాలా ఓట్ల పోలింగ్ కొనసాగుతోంది. -
ఎన్నికల నిర్వహణకు సిద్ధం కలెక్టర్
[ 09-05-2024]
సార్వత్రిక ఎన్నికలు జిల్లాలో సమర్థంగా నిర్వహించటానికి అధికారులంతా సంసిద్ధం కావాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ పి.రంజిత్బాషా తెలిపారు. -
జాతీయ రహదారిపై వంట నూనె మాఫియా
[ 09-05-2024]
జాతీయ/రాష్ట్రీయ రహదారుల వెంబడి నిర్వహించే అల్పాహారశాలలు, భోజనశాలల్లో ఉపయోగించే నూనె (ఆయిల్) సరఫరాలో కల్తీ పెద్దఎత్తున జరుగుతున్నట్లు సమాచారం. -
ఇంద ఈ డబ్బులు ఉంచుకో..
[ 09-05-2024]
జిల్లాలో చీరాల నియోజకవర్గంలో ఓ ప్రధాన పార్టీకి చెందిన నాయకుడొకరు కొందరికి డబ్బులు ఎరజూపి, ముందస్తుగా కొంత నగదు ముట్టజెప్పి తనకు మద్దతు పలికేలా చేసుకున్నారు. -
అందని బ్యాలట్లు.. ఉద్యోగుల పాట్లు..
[ 09-05-2024]
సార్వత్రిక ఎన్నికల్లో విధులు నిర్వహించనున్న ఉద్యోగులు పోస్టల్ బ్యాలట్లు అందక పడరాని పాట్లు పడుతున్నారు. సరిపడా బ్యాలట్లు అందుబాటులో ఉంచడంలోనూ అధికారులు విఫలమయ్యారని ఉద్యోగులు విమర్శిస్తున్నారు. -
అయిదుగురు హెచ్ఎంలకు మెమోలు
[ 09-05-2024]
ఓవైపు ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులు, ఉపాధ్యాయులకు పోస్టల్ బ్యాలట్ ఓటింగ్ నిర్వహిస్తున్నారు. -
ఎన్నికల మద్యం.. ఒళ్లుగుల్ల తథ్యం..
[ 09-05-2024]
మా ప్రాంతం లో రోజు వారీ కూలీలు, పనులు చేసుకునేవారే ఎక్కువ. కొన్నేళ్ల నుంచి మద్యం తాగే అలవాటు ఉన్న వారిలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఇప్పుడు అనారోగ్య సమస్యలు పెరిగాయి -
బలోపేతమన్నావు.. బలిపీఠమెక్కించావు
[ 09-05-2024]
పంచాయతీల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టారువైకాపా ప్రభుత్వం పంచాయతీల ఆత్మగౌరవాన్ని దెబ్బకొట్టింది. మా గ్రామంలో 40 మంది వాలంటీర్లు ఉన్నారు. -
లోకేశ్ను బిడ్డలా ఆదరించండి.. అభివృద్ధి చేసి చూపిస్తారు
[ 09-05-2024]
‘నారా లోకేశ్ను మీ బిడ్డలా ఆదరించండి.. అభివృద్ధి చేసి చూపిస్తారు’ అని ఎన్టీఆర్ మనవడు గారపాటి శ్రీనివాస్ ప్రజలను కోరారు. -
‘సొంత చెల్లెలిపైనే జగన్ వ్యతిరేక పోస్టులు పెట్టించారు’
[ 09-05-2024]
‘మద్య నిషేధం చేస్తాం, రాజధాని కడతాం, అధికారంలోకి వచ్చిన వెంటనే రూ.3 వేలు పింఛను ఇస్తాం, -
సూపర్ 6 పథకాలతో.. పల్నాడును ప్రగతిబాట పట్టిస్తా..
[ 09-05-2024]
పల్నాడు జిల్లాలో ప్రాజెక్టులు పూర్తిచేసి సాగునీరు అందించి రైతులకు భరోసా ఇస్తాం. పెన్నా-గోదావరి అనుసంధానం పూర్తి చేసి తొమ్మిది లక్షల సాగర్ ఆయకట్టు స్థిరీకరిస్తాం. -
అంటకాగిన వారిపై వేటు
[ 09-05-2024]
పల్నాడు జిల్లాలో వైకాపా నేతలు చెప్పిందే వేదంగా అమలు చేసిన ముగ్గురు పోలీసు అధికారులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు వేసింది.
తాజా వార్తలు (Latest News)
-
ఊయల కట్టిన స్టూల్ మీదపడి చిన్నారి మృతి
-
పోలింగ్ బూత్ నుంచి ఇన్స్టా లైవ్.. బోగస్ ఓటింగ్కు పాల్పడ్డాడంటూ అరెస్టు చేసిన పోలీసులు
-
24 గంటల్లో 70 వేల మెట్లు ఎక్కి హిమ్మత్సింగ్ ప్రపంచ రికార్డు!
-
8.5 అడుగుల బాహుబలి జోళ్లు కుట్టిన జోధ్పుర్ తల్లీకొడుకులు
-
ఆయన బతికే ఉన్నారు.. సుదీర్ఘ కాలం తర్వాత కనిపించిన చైనా జనరల్ వే ఫంగ్హా
-
ప్రచార జోరు.. వ్యూహాలకు పదును