నాడు ప్రత్యర్థులు.. నేడు మిత్రులు
కోదాడ నియోజకవర్గంలో ఒకప్పటి రాజకీయ ప్రత్యర్థులు నేడు ఒక్కటయ్యారు. ఒకే పార్టీలో కలిసి మిత్రులయ్యారు. ఈ నియోజకవర్గానికి ఒకరు నాలుగు సార్లు, మరొకరు రెండు సార్లు వేర్వేరు పార్టీల ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించినప్పటికీ నేటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇద్దరూ ఒకే పార్టీవారయ్యారు.
కోదాడ నియోజకవర్గంలో ఒకప్పటి రాజకీయ ప్రత్యర్థులు నేడు ఒక్కటయ్యారు. ఒకే పార్టీలో కలిసి మిత్రులయ్యారు. ఈ నియోజకవర్గానికి ఒకరు నాలుగు సార్లు, మరొకరు రెండు సార్లు వేర్వేరు పార్టీల ఎమ్మెల్యేలుగా ప్రాతినిధ్యం వహించినప్పటికీ నేటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇద్దరూ ఒకే పార్టీవారయ్యారు. వీరే ఎంపీ నలమాద ఉత్తమ్కుమార్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వేనేపల్లి చందర్రావు. కోదాడ అసెంబ్లీ ఎమ్మెల్యే స్థానం కోసం 1994 ఎన్నికల్లో చందర్రావు (తెదేపా), ఉత్తమ్కుమార్రెడ్డి (కాంగ్రెస్ పార్టీ) పోటీ పడ్డారు. 9,149 ఓట్ల మెజార్టీతో వేనేపల్లి గెలుపొందారు. 1999లో వీరిద్దరూ అవే పార్టీల్లో కొనసాగుతూ మళ్లీ పోటీ పడ్డారు. రెండోసారి 7,309 ఓట్ల మెజార్టీతో ఉత్తమ్ను విజయం వరించింది. 2004లోనూ మళ్లీ మూడోసారీ వీరిద్దరి మధ్యే పోటీ జరిగింది. 23,787 ఓట్ల మెజార్టీతో గెలుపు ఉత్తమ్ సొంతమైంది. ఆ తర్వాత 2009లో కొత్తగా ఏర్పడిన హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున ఉత్తమ్ పోటీ చేసి జగదీశ్రెడ్డి (తెరాస, ప్రస్తుత మంత్రి)పై గెలిచారు. వేనేపల్లి (తెదేపా) కోదాడలో కాంగ్రెస్ అభ్యర్థి మహబూబ్ జానీపై గెలుపొందారు. కొన్నేళ్ల తర్వాత చందర్రావు తెరాసలో చేరారు. దాదాపు 30 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో వేనేపల్లి, ఉత్తమ్ మూడుసార్లు ప్రత్యర్థులుగా పోటీ పడ్డారు. తాజాగా 2023లో భారాస నుంచి వేనేపల్లి కాంగ్రెస్లో చేరి ఉత్తమ్తో కలిసిపోయారు. రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులుండరు అనే నానుడికి వీరి కలయిక ఒక నిదర్శనంగా ఓటర్లు చెప్పుకొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తీవ్ర ఎండలకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి
[ 05-05-2024]
తీవ్రమైన వేసవి ఎండల దృష్ట్యా ప్రతి ఒక్కరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హనుమంతు కే.జెండగే ప్రజలకు విజ్ఞప్తి చేశారు. -
భారాస అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం
[ 05-05-2024]
పేద ప్రజలకు భారాస వల్లే లాభం చేకూరుతుందని భారాస నాయకులు అన్నారు. -
భానుడి వేడి..దొరకని నాడి
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో ఇంకా పట్టణ ఓటరు నాడి అంతుచిక్కకుండా ఉంది. -
ప్రచారం కన్నా... సమీక్షలే మిన్నా..!
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారానికి మరో ఏడు రోజులే గడువు ఉన్నా.. గతంతో పోలిస్తే క్షేత్రస్థాయిలో మాత్రం ప్రచారం ఊపందుకోలేదు. -
మనమే కారణం.. మేల్కోకుంటే దారుణం
[ 05-05-2024]
ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇటీవలి కాలంలో రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. -
అప్రమత్తతే శ్రీరామరక్ష
[ 05-05-2024]
మిర్యాలగూడ పట్టణంలో శనివారం దుస్తులు ఆరేస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఓ మహిళ మృతి చెందగా..మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. -
రైతు భరోసా ఇవ్వని కాంగ్రెస్ ప్రభుత్వం
[ 05-05-2024]
రాష్ట్ర వ్యాప్తంగా 65 లక్షల మంది రైతులకు రైతు భరోసా ఇచ్చినట్లు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పుకోవడం సిగ్గుచేటని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. -
గంగా, సబర్మతి మాదిరిగా మూసీ ప్రక్షాళన
[ 05-05-2024]
ఈ ప్రాంత ప్రజలను ఏళ్లుగా పట్టి పీడిస్తున్న మూసీ కాలుష్యాన్ని శాశ్వతంగా నిర్మూలించేందుకు ప్రత్యేక కార్యాచరణతో ముందుకు వెళ్తాం. గంగా, సబర్మతి నదుల్లాగా మూసీని కాలుష్యరహితంగా తయారు చేస్తామని భువనగిరి భారాస అభ్యర్థి క్యామ మల్లేష్ అన్నారు. -
చుక్క నీరు కూడా వదులుకోబోం: మంత్రి ఉత్తమ్
[ 05-05-2024]
ప్రస్తుత ఎన్నికలు భారతదేశ దిశ, దశ మార్చేవని, ప్రతి ఓటరూ ఇది గుర్తించి ఓటు వేయాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి పిలుపునిచ్చారు. -
నాలుగు లక్షల మెజార్టీ ఖాయం: రాజగోపాల్రెడ్డి
[ 05-05-2024]
భువనగిరి లోక్సభ నియోకవర్గంలో నాలుగు లక్షల మెజార్టీ తగ్గకుండా కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధిస్తారని మునుగోడు ఎమ్మెల్యే, భువనగిరి లోక్సభ నియోజకవర్గ ఇన్ఛార్జి కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు -
ఆ ఎద్దడి మనకొద్దు.. అప్రమత్తతే ముద్దు
[ 05-05-2024]
ప్రస్తుతం బెంగళూరు నగర నీటి సంక్షోభం దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. -
ఆయకట్టులో ఆగని చోరీలు
[ 05-05-2024]
సాగర్ ఆయకట్టు పరిధిలోని రైతులకు దొంగలు చుక్కలు చూపిస్తున్నారు. పోలీసులకు ఫిర్యాదు చేసినా యథేచ్ఛగా వారి పని చేసుకుంటూ పోతున్నారు. -
నిబంధనలకు విరుద్ధంగా పోస్టులు పెట్టొద్దు
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికల సందర్భంగా సామాజిక మాధ్యమాల్లో వచ్చే పోస్టులను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం చర్యలు తీసుకోవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటరావు తెలిపారు. -
భానుడి ప్రతాపం.. బాతులకు తాపం
[ 05-05-2024]
రోజురోజుకీ ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి.దీంతో పక్షులు సేదతీరేందుకు ప్రత్యామ్నాయాలు వెతుకుతున్నాయి. -
నేనేంటీ.. నాకింత విలువేంటి..!
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారంతో పాటు చేరికలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నాయి. -
నేటి నుంచి ఈవీఎంల కమీషనింగ్
[ 05-05-2024]
ఎన్నికల పర్వంలో మరో కీలక ఘట్టమైన ఈవీఎంల కమీషనింగ్ (బ్యాలెట్ కాగితం అమర్చడం, నమూనా పోలింగ్) ప్రక్రియ ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. -
6న నల్గొండలో నడ్డా సభ: సైదిరెడ్డి
[ 05-05-2024]
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 6న నల్గొండలోని మేకల అభినవ్ స్టేడియంలో నిర్వహించే బహిరంగ సభలో భాజపా జాతీయ అధ్యక్షడు జేపీ నడ్డా పాల్గొంటారని ఆ పార్టీ నల్గొండ అభ్యర్థి శానంపూడి సైదిరెడ్డి తెలిపారు. -
కొనసాగిన ఇంటి వద్ద పోలింగ్
[ 05-05-2024]
జిల్లాలో రెండు రోజులుగా ఇంటి వద్ద పోలింగ్ నిర్వహణను అధికారులు, సిబ్బంది పకడ్బందీగా నిర్వహించారు. -
రూ.2తో ఓటు సవాల్
[ 05-05-2024]
ఓటును సవాల్ (ఛాలెంజ్) చేసే అవకాశం పోలింగ్ కేంద్రంలో కూర్చునే ఏజెంట్కు మాత్రమే ఉంటుంది. -
రోడ్డు ప్రమాదంలో గీత కార్మికుడి దుర్మరణం
[ 05-05-2024]
రోడ్డు ప్రమాదంలో గీత కార్మికుడు మృతి చెందిన ఘటన మండలంలోని అక్కలదేవిగూడెంలో శనివారం చోటుచేసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
వందల మంది ‘రేవణ్ణ’ బాధితులకు.. ప్రభుత్వం ఆర్థిక సహాయం!
-
బైక్ పార్కింగ్ విషయంలో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న
-
ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. సీఈఓ రియాక్షన్ ఇదే..
-
‘భారతీయుల వల్లే అమెరికా టెక్ ఇండస్ట్రీ మనుగడ’
-
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
-
ఎన్టీఆర్కు అర్జున్పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్