DC vs CSK: విశాఖ చేరుకున్న దిల్లీ, చెన్నై క్రికెటర్లు
నగరంలోని పీఎంపాలెం క్రికెట్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో పాల్గొనేందుకు దిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు శుక్రవారం సాయంత్రం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నాయి.
దిల్లీ క్యాపిటల్స్ జట్టు క్రీడాకారులు
ఎన్ఏడీకూడలి(బుచ్చిరాజుపాలెం), న్యూస్టుడే : నగరంలోని పీఎంపాలెం క్రికెట్ స్టేడియంలో జరిగే ఐపీఎల్ క్రికెట్ పోటీల్లో పాల్గొనేందుకు దిల్లీ క్యాపిటల్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు శుక్రవారం సాయంత్రం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నాయి. ఎంఎస్.ధోనితో పాటు, ఇరుజట్ల క్రికెటర్లను చూసేందుకు, స్వీయచిత్రాలు దిగేందుకు క్రీడాభిమానులు ఉత్సాహం చూపారు. అనంతరం జట్టు సభ్యులు ప్రత్యేక బస్సులో నగరంలోకి వెళ్లారు.
విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న ఎం.ఎస్.ధోని
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పొన్నవోలుకు హడావుడిగా మేలు చేశారంటే మీకోసం పనిచేసినట్లేగా?: వైఎస్ షర్మిల
[ 28-04-2024]
వైకాపా (YSRCP) పాత మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకోలేదని.. ఇప్పుడు కొత్త దాన్ని ప్రజలు ఎలా నమ్మాలని సీఎం జగన్(YS Jagan)ను ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (YS Sharmila) ప్రశ్నించారు. -
పేటలో ఒకసారి ఓడిన వారికి చోటులేనట్లే!
[ 28-04-2024]
పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలనేది పెద్దల మాట. ఎన్నికల్లో ఒకసారి ఓడితే రెండోసారి పోటీచేసి విజయం కోసం ప్రయత్నించడం సాధారణం. -
‘అమ్మో జగన్ బొమ్మా’ళీ.. అడ్డగోలుగా ఫైబర్నెట్ ధరల పెంపు!
[ 28-04-2024]
తెదేపా హయాంలో విశాఖ జిల్లాలో 80 వేలు వరకు ఉన్న వినియోగదారుల సంఖ్య వైకాపా ప్రభుత్వం వచ్చాక తగ్గిపోయింది. చాలా మంది కనెక్షన్లు తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. -
వైకాపా మ్యానిఫెస్టో తుస్సుమంది: గంటా
[ 28-04-2024]
జగన్ మోహన్రెడ్డి ప్రకటించిన మ్యానిఫెస్టో తుస్సుమందని తెదేపా ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు. కొత్తవి లేక పోగా ఉన్న పథకాలను అమలు చేస్తామని మ్యానిఫెస్టోలో చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. -
ఎస్ఎస్టీ బృందాలు అప్రమత్తంగా ఉండాలి
[ 28-04-2024]
స్టాటిస్టికల్ సర్వెలెన్స్ బృందాల (ఎస్.ఎస్.టి.) పనితీరును విశాఖ లోక్సభ నియోజకవర్గ కేంద్ర వ్యయ పరిశీలకులు రెంగ రాజన్ శనివారం ఉదయం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. -
పేదల ఆశలపై నీళ్లు.. పాలకులేనా వీళ్లు!!
[ 28-04-2024]
‘జగన్ మీ బిడ్డ. ఎన్నికలప్పుడు ఒకలా.. ఎన్నికల తర్వాత మరోలా ఉండను. 2020 వరకు సమయం ఇవ్వండి. -
మహిళల ఓటుతో వైకాపాకు గుణపాఠం: శ్రీభరత్
[ 28-04-2024]
వైకాపా దుష్టపాలనను అంతమొందించడానికి మహిళలు సంఘటితం కావాలని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి ఎం.శ్రీభరత్ పిలుపునిచ్చారు. -
‘తెదేపాతోనే రాష్ట్రానికి పూర్వవైభవం’
[ 28-04-2024]
తెదేపా అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి పూర్వ వైభవం వస్తుందని విశాఖ తెదేపా ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ భార్య, బాలకృష్ణ చిన్న కుమార్తె తేజస్విని అన్నారు. -
పెదజాలారిపేటను కాపాడుకుందాం
[ 28-04-2024]
తూర్పు నియోజకవర్గంలోని పెదజాలారిపేట పేరిట జరిగిన రూ.2500 కోట్ల టీడీఆర్ కుంభకోణం గురించి వివరించిన తెదేపా నాయకులు పెదజాలారిపేటను కాపాడుతామని గ్రామస్థులకు హామీఇచ్చారు. -
జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం
[ 28-04-2024]
జాతీయ రహదారిపై వెదుళ్లపాలెం సమీపాన శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు అదుపుతప్పి వ్యతిరేక మార్గంలో వెళ్తున్న లారీని ఢీకొట్టడంతో ముగ్గురు దుర్మరణం చెందగా, -
‘కొర్రీల’మస్తు.. ‘ఆంక్షల’ తోఫా
[ 28-04-2024]
పేదింటి ఆడపిల్లల వివాహం భారం కాకూడదన్న ఉద్దేశంతో గత తెదేపా ప్రభుత్వం తీసుకొచ్చిన పెళ్లి కానుక పథకాలనే వైకాపా ప్రభుత్వం వైఎస్సార్ కల్యాణమస్తు పేరుతో అమలు చేస్తోంది. -
ధర పెరిగింది.. వినోదం తగ్గింది
[ 28-04-2024]
గ్రామీణ ప్రాంతాల ప్రజలకు సైతం అంతర్జాలం, వినోదాన్ని చేరువ చేయాలన్న లక్ష్యంతో తెదేపా ప్రభుత్వంలో ప్రవేశపెట్టిన ఏపీ ఫైబర్ నెట్ పథకం వైకాపా ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్లక్ష్యానికి గురైంది. -
జిల్లాను అభివృద్ధికి చిరునామాగా మారుస్తా
[ 28-04-2024]
అనకాపల్లి జిల్లాను అభివృద్ధికి చిరునామాగా మారుస్తానని కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేశ్ పేర్కొన్నారు. -
ఓటమి తప్పదనే ఎమ్మెల్యేను మార్చేశారు
[ 28-04-2024]
పాయకరావుపేటలో ఓటమి తప్పదనే ఎమ్మెల్యేను మార్చేసి, ఇంకొక వ్యక్తిని అభ్యర్థిగా తీసుకొచ్చారంటూ పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల విమర్శించారు. -
ఎనిమిదేళ్ల కిందట.. సరిగ్గా ఇక్కడే..
[ 28-04-2024]
నక్కపల్లి మండలం వెదుళ్లపాలెం వద్ద శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంతో జిల్లా మరోసారి ఉలిక్కి పడింది. గతంలో ఇదే తరహా ఘోర రోడ్డు ప్రమాదం ఇక్కడే జరగ్గా, రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేపింది. -
నామపత్రాలను ఉపసంహరించుకొనే వారెందరు?
[ 28-04-2024]
జిల్లాలో లోక్సభ, అసెంబ్లీ స్థానాలకు నామపత్రాలు దాఖలు చేసిన వారిలో తొలిరోజు శనివారం ఎవరూ ఉపసంహరించుకోలేదు. -
ఎన్నికల వేళ.. ఇదేమి తీరు!!
[ 28-04-2024]
ఆస్తుల రిజిస్ట్రేషన్కు జగన్ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. కొన్ని నెలల క్రితం ‘కార్డు 2.0 ప్రైమ్ డేటా ఎంట్రీ’ విధానం తీసుకొచ్చి ఆందోళనకు గురిచేసింది. -
చెప్పేది నా ఎస్టీ... చేసేది లూటీ
[ 28-04-2024]
రాష్ట్రంలో 14,132 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో గిరిజన ప్రాంతం విస్తరించి ఉంది. ఇందులో 36 గిరిజన మండలాలు, 613 గ్రామ పంచాయతీల పరిధిలో 4,765 గిరిజన గ్రామాలున్నాయి. -
ఇంకా కష్టాల్లోనే ‘విశాఖ ఉక్కు’
[ 28-04-2024]
న్యాయపరమైన డిమాండ్లు పరిష్కరించాలని గత 19 రోజులుగా నిర్వాసిత కార్మికులు గంగవరం పోర్టులో సమ్మె బాట పట్టారు.
తాజా వార్తలు (Latest News)
-
నేనెందుకు సమాధానం చెప్పాలి?: వరలక్ష్మీ శరత్కుమార్
-
లైంగిక వేధింపుల ఆరోపణలు.. ఎంపీ ప్రజ్వల్, రేవణ్ణలపై కేసు
-
పాక్ ఉప ప్రధానిగా ఇశాక్ డార్ నియామకం
-
‘దేవర’లో కీలక పాత్ర.. అల్లరి నరేశ్ ఏమన్నారంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 PM
-
అతిపెద్ద ఎయిర్పోర్టు.. 400 గేట్లు.. రూ.2.9 లక్షల కోట్ల ఖర్చు!