logo

DC vs CSK: విశాఖ చేరుకున్న దిల్లీ, చెన్నై క్రికెటర్లు

నగరంలోని పీఎంపాలెం క్రికెట్‌ స్టేడియంలో జరిగే ఐపీఎల్‌ క్రికెట్ పోటీల్లో పాల్గొనేందుకు దిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు శుక్రవారం సాయంత్రం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నాయి.

Updated : 30 Mar 2024 07:44 IST

దిల్లీ క్యాపిటల్స్‌ జట్టు క్రీడాకారులు

ఎన్‌ఏడీకూడలి(బుచ్చిరాజుపాలెం), న్యూస్‌టుడే : నగరంలోని పీఎంపాలెం క్రికెట్‌ స్టేడియంలో జరిగే ఐపీఎల్‌ క్రికెట్ పోటీల్లో పాల్గొనేందుకు దిల్లీ క్యాపిటల్స్‌, చెన్నై సూపర్‌ కింగ్స్‌ జట్లు శుక్రవారం సాయంత్రం విశాఖ విమానాశ్రయానికి చేరుకున్నాయి. ఎంఎస్‌.ధోనితో పాటు, ఇరుజట్ల క్రికెటర్లను చూసేందుకు, స్వీయచిత్రాలు దిగేందుకు క్రీడాభిమానులు ఉత్సాహం చూపారు. అనంతరం జట్టు సభ్యులు ప్రత్యేక బస్సులో నగరంలోకి వెళ్లారు.

విమానాశ్రయం నుంచి బయటకు వస్తున్న ఎం.ఎస్‌.ధోని

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని