వివరాల సమర్పణలో ఉపాధ్యాయుల వెనకంజ
ఏటా ఉపాధ్యాయులు తమ వ్యక్తిగత, విద్య, వృత్తిపరమైన వివరాలను ప్రభుత్వానికి సమర్పించాలి. ఇందుకు గడువు వచ్చేనెల 7గా నిర్ణయించారు. గడువు సమీపిస్తున్న కొద్దీ సాంకేతిక సమస్యలు
దేవరుప్పుల (జనగామ జిల్లా), న్యూస్టుడే: ఏటా ఉపాధ్యాయులు తమ వ్యక్తిగత, విద్య, వృత్తిపరమైన వివరాలను ప్రభుత్వానికి సమర్పించాలి. ఇందుకు గడువు వచ్చేనెల 7గా నిర్ణయించారు. గడువు సమీపిస్తున్న కొద్దీ సాంకేతిక సమస్యలు ఎదురవుతుంటాయని.. ఉపాధ్యాయులు వీలైనంత త్వరగా వివరాలు సమర్పిస్తే మేలని అధికారులు చెబుతున్నారు. గతేడాది నుంచి ఇప్పటివరకు సాధించిన అదనపు విద్యార్హతలను టీచర్స్ ఇన్ఫోలో పొందుపరచాలని గత నెలరోజులుగా అధికారులు చెబుతున్నారు. వీలైనంత త్వరగా ఉపాధ్యాయులు వివరాలు సమర్పిస్తే సర్వర్పై అధిక భారం పడకుండా అన్ని వివరాలు వెంటవెంట నిక్షిప్తమవుతాయని చివరి సమయంలో ఉపాధ్యాయులు ప్రయత్నించినా సర్వర్ సతాయిస్తుందని చెప్పారు.
ఇదీ పరిస్థితి.. : రాష్ట్ర వ్యాప్తంగా 1,03,488 మంది ఉపాధ్యాయులుండగా వీరిలో 40,672 మంది మాత్రమే పూర్తిస్థాయిలో నమోదు చేశారు. 1,899 మంది ఉపాధ్యాయులు తమ వివరాలను పాక్షికంగా నమోదు చేసుకున్నారు. 60,917 మంది ఇంకా ప్రయత్నాలే మొదలు పెట్టలేదని సమాచారం.
* సుమారు 60 రకాల సమాచారాన్ని నాలుగు విభాగాల్లో పొందుపర్చాలి.
మొదటి విభాగం: ఉపాధ్యాయుల వ్యక్తిగత సమాచారం రెండు: విద్యార్హతలు మూడు: సేవా వివరాలు నాలుగు: నమోదు చేసిన వివరాలన్నీ వాస్తవమేనని స్వయం ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. ః తర్వాత విభాగాల వారీగా సమర్పణల దాఖలు విజయవంతమైందని సంక్షిప్త సమాచారం వెంటనే కనిపిస్తుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అదనపు కట్నం వేధింపులు.. ప్రభుత్వ ఉద్యోగిని ఆత్మహత్య
[ 05-05-2024]
వరకట్నం వేధింపులు, కుటుంబ కలహాలతో ప్రభుత్వ ఉద్యోగిని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన హనుమకొండ నగరంలో చోటుచేసుకొంది. -
ఈ పసిబిడ్డ.. మట్టిలో పుట్టిన సీత..!
[ 05-05-2024]
రామాయణంలో సీత మట్టిలో నుంచి పుట్టినట్టు చెబుతారు. పాపాల ఈ కలియుగంలోనూ ఓ ఆడబిడ్డ మట్టిలో నుంచి ఊపిరి పోసుకుంది. నాడు జనకుడికి సంతానం లేకపోతే జానకి వరంగా భూమిలో నుంచి జన్మించింది. -
నియోజకవర్గాలకు ఈవీఎంల కేటాయింపు పూర్తి
[ 05-05-2024]
వరంగల్ లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఈ నెల 13న పోలింగ్ నేపథ్యంలో పార్లమెంట్ పరిధిలోని 5 నియోజక వర్గాలకు ఈవీఎంలు కేటాయించినట్లు రిటర్నింగ్ అధికారి ప్రావీణ్య తెలిపారు. -
ఓరుగల్లులో అరూరి గెలుపు ఖాయం
[ 05-05-2024]
వరంగల్ లోక్సభ స్థానంలో భాజపా అభ్యర్థి అరూరి రమేశ్ గెలుపు ఖాయమైందని వరంగల్ అర్బన్ బ్యాంకు ఛైర్మన్ ఎర్రబెల్లి ప్రదీప్రావు పేర్కొన్నారు. -
శిక్షలు పడితే నేరాల సంఖ్య తగ్గుతుంది
[ 05-05-2024]
సమాజంలో నేరం చేసిన వారికి శిక్షలు పడితే నేరాల సంఖ్య చాలా వరకు తగ్గుతుందని వరంగల్ పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా అన్నారు. -
మేడారం జాతీయ హోదా.. చిరకాల వాంఛ!
[ 05-05-2024]
ఆసియా ఖండంలో అతిపెద్దదైన మేడారం సమ్మక్క, సారలమ్మ గిరిజన జాతరకు జాతీయ హోదా గుర్తింపు విషయం ఏళ్లుగా నానుతోంది. -
మండుటెండల్లో డిగ్రీ సెమిస్టర్ పరీక్షలు..!
[ 05-05-2024]
ప్రస్తుతం ఉదయం 8 గంటల నుంచే సూర్యుడు సుర్రుమంటున్నాడు. ఎండవేడిమి, వడగాలులు, ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. -
పేదలకు ఉచితంగా న్యాయ సేవలు
[ 05-05-2024]
జిల్లా కేంద్రంలోని సఖి వన్స్టాప్ సెంటర్ను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీˆనియర్ సివిల్ న్యాయమూర్తి టి.కన్నయ్యలాల్ శనివారం సందర్శించారు. -
వారధి నిర్మాణ పనులు వేగవంతం
[ 05-05-2024]
ఏటూరునాగారం మండలంలోని బూటారం గ్రామం నుంచి ఎలిశెట్టిపల్లి గ్రామానికి వెళ్లే మార్గంలో మాటొర్రెపై నిర్మిస్తున్న వారధి పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. -
పీఎంశ్రీ పాఠశాలలకు సిరి!
[ 05-05-2024]
పాఠశాలల్లో పలు వసతులను కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా(పీఎంశ్రీ) పేరుతో కొత్త పథకానికి గతేడాది శ్రీకారం చుట్టింది. -
‘భాజపాకు ఎన్నికల్లో గుణపాఠం తప్పదు’
[ 05-05-2024]
గత పదేళ్ల పాలనలో ప్రజల మౌలిక సమస్యలు పరిష్కరించకుండా నిరంకుశ పాలన సాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని విధ్వంసం చేస్తున్న భాజపాకు లోక్సభ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని తెలంగాణ జనసమితి రాష్ట్ర అధ్యక్షుడు ఆచార్య కోదండరాం అన్నారు. -
ఇంటి వద్దే.. ఓటేశారు!
[ 05-05-2024]
ఇంటి నుంచి బయటకు రాలేని వృద్ధులు, దివ్యాంగుల కోసం ఎన్నికల సంఘం ఇంటి నుంచే ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించగా భూపాలపల్లి నియోజకవర్గంలో తొలిరోజు శనివారం 42 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. -
పురపాలిక స్థలాలు.. ఆక్రమణల పర్వం
[ 05-05-2024]
పాలకవర్గం పట్టింపు లేమి, అధికారుల ఉదాసీనత, అక్రమాలకు అండగా నిలుస్తున్న కొందరు ప్రజాప్రతినిధుల కారణంగా జనగామ పురపాలికకు చెందిన విలువైన ఆస్తులు, ఖాళీ స్థలాలు చేజారుతున్నాయి. -
ఆర్టీసీ కార్గో సేవలు అధ్వానం
[ 05-05-2024]
హనుమకొండలోని ఆర్టీసీ కార్గో సేవలపై వినియోగదారులు మండిపడుతున్నారు. నిర్వహణ అస్తవ్యస్తంగా మారడంతో పాటు వినియోగదారులే చరవాణికి ఫోన్ చేసినా స్పందించకపోవడం, పార్శిల్ వస్తే సంబంధిత వ్యక్తులకు సమాచారం ఇవ్వకపోవడం, -
ప్రజాస్వామ్య పండగకు ఆహ్వానం..!
[ 05-05-2024]
ఒక శుభకార్యానికి ఆహ్వానించినట్లుగా ఓటు వేయడానికి రమ్మనే పిలుపుతో ముద్రించిన ఈ ఆహ్వాన పత్రిక ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతుంది. -
పోలింగ్ కేంద్రాల్లోకి పోలీసులకు అనుమతి ఉండదు
[ 05-05-2024]
ఎన్నికల నిర్వహణలో పోలీసులది కీలక పాత్ర. ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడంలో వారి బాధ్యత చెప్పదగినది. పోలింగ్ కేంద్రాల్లోకి వెళ్లేందుకు మాత్రం వారికి అనుమతి ఉండదు.