Ori devuda: ‘ఓరి దేవుడా..!’లో వెంకటేష్ కాకుండా మరొకరైతే బాగుండేది..!
‘ఓరి దేవుడా..!’ సినిమాపై పరుచూరి గోపాలకృష్ణ తనదైన శైలిలో విశ్లేషించారు.
ఇంటర్నెట్ డెస్క్: విశ్వక్సేన్ హీరోగా అశ్వథ్ మారిముత్తు దర్శకత్వంలో వచ్చిన సినిమా ‘ఓరి దేవుడా..!’. వెంకటేష్ అతిథి పాత్రలో అలరించిన ఈ సినిమా అక్టోబర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తమిళంలో విజయవంతమైన ‘ఓ మై కడవులే’కి తెలుగు రీమేక్గా ‘ఓరి దేవుడా’ తెరకెక్కిన విషయం తెలిసిందే. కుటుంబం మొత్తం కలిసి చూసేలా ఫ్యామిలీ ఆడియన్స్ను ఆకట్టుకున్న ఈ చిత్రంపై ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ విశ్లేషణ చేశారు. సినిమాలకు ఇలాంటి టైటిల్ పెట్టడం సాహసమని అన్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులకు అర్థమయ్యేలా స్క్రీన్ప్లే రూపొందించడం కష్టమని.. అందులో ఏమైనా తప్పులు దొర్లితే కనెక్టివిటీ కోల్పోతారన్నారు. ఈ చిత్రంలో అలాంటి తప్పులు వచ్చాయమోనని ఆయన సందేహం వ్యక్తం చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ అవ్వాల్సిన చిత్రమన్నారు.
ఈ చిత్రం చిన్ననాటి స్నేహితుల మధ్య నడిచిన అద్భుతమైన ప్రేమకథ అని పరుచూరి చెప్పారు. ఈరోజుల్లో ఎటువంటి లవ్స్టోరీని అయినా ప్రేక్షకులు ఆదరిస్తారని అన్నారు. అయితే, డైలాగ్స్ విషయంలో కొంచెం గందరగోళానికి గురైనట్లు అనిపించిందన్నారు. ఓరి దేవుడాలో వెంకటేష్ పాత్ర విచిత్రంగా ఉందన్నారు. ఆయన దేవుడా? లేదంటే దేవుడి ప్రతినిధా?అని చెప్పడంలో స్పష్టత లోపించిదన్నారు. సాధారణ భార్యభర్తల మధ్య అనుమానాలు సినిమాగా చూపించకుండా మధ్యలోకి ప్రేమకథను తీసుకువచ్చారని చెప్పారు. సినిమా మధ్యలో కొన్ని అంశాలు అద్భుతంగా ఉన్నాయని కొనియాడారు. క్లైమాక్స్ థ్రిల్లింగ్ ఉందన్నారు. కొందరు భార్యభర్తలు విడిపోవాలని లేకున్నా కోర్టుకు వస్తున్నారని ఈ సినిమా ద్వారా చెప్పారన్నారు.
ఈ సినిమాకు ‘ఓరి దేవుడా’ అనే టైటిల్ పెట్టకుండా మరేదైనా పెడితే బాగుండేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. స్క్రీన్ప్లేలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉండాల్సిందన్నారు. సగటు ప్రేక్షకుడికి కూడా అర్థమయ్యే విధంగా స్క్రీన్ప్లే రచించుకోవాలన్నారు. వెంకటేష్ అతిథి పాత్ర వేయకుండా ఉంటే బాగుండేదన్నారు. ఆయన కోసం సినిమాకు వచ్చిన ప్రేక్షకులు నిరాశకు గరైయ్యారని చెప్పారు. ఒక ఇమేజ్ ఉన్న ఆర్టిస్టుని తన స్థాయికంటే తక్కువ చూపిస్తే ప్రమాదమని అన్నారు. కామెడీ చెయ్యాలంటే రాజేంద్రప్రసాద్ లాంటి హీరోలు చాలామంది ఉన్నారని ఇలాంటి పాత్రల్లో వాళ్లని పెట్టాలన్నారు. హీరోయిన్ చాలా బాగా చేసిందని ప్రశంసించారు. ఓరి దేవుడా అనే ఈ సినిమా అద్భుతమైన ప్రేమకథగా ఆకాశం అంచుల దాకా వెళ్లాల్సిన సినిమా అని మధ్యలోనే ఆగిపోయిందేమో అని అన్నారు. వసూళ్ల పరంగా సక్సెస్ అయిందో లేదో తెలీదని చెప్పారు. మంచి ప్రయత్నమని చిత్రబృందానికి అభినందనలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రుతిహాసన్ అతడికి బ్రేకప్ చెప్పేశారా..?
తన ప్రియుడు శాంతనుకు నటి శ్రుతిహాసన్ (Shruti Haasan) బ్రేకప్ చెప్పారంటూ నెట్టింట వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. -
ప్రేమపై చిన్నప్పటినుంచే నమ్మకముంది: అదితీరావ్ హైదరీ
ప్రేమపై తనకు చిన్నప్పటి నుంచే నమ్మకముందని నటి అదితిరావ్ హైదరీ (Aditi Rao Hydari) తెలిపారు. -
మమ్ముట్టి అద్భుతంగా నటించారు: విద్యాబాలన్
మమ్ముట్టి (Mammootty) ప్రధాన పాత్రలో నటించిన ‘కాదల్.. ది కోర్’ (Kaathal The Core)ను ఉద్దేశించి నటి విద్యాబాలన్ (Vidya Balan) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ చిత్రం తనకెంతో నచ్చిందన్నారు. -
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానంపై తాను సుముఖంగా ఉన్నట్లు నటి మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) చెప్పారు. -
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
నటి సమంత (Samantha) మరోసారి వార్తల్లో నిలిచారు. తన పెళ్లి గౌనును రీ మోడలింగ్ చేయించడం చర్చకు దారి తీసింది. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఇప్పటివరకు ఇలాంటి కోస్టార్ను చూడలేదు: మాధవన్
అజయ్దేవ్గణ్తో కలిసి పనిచేయడంపై మాధవన్ స్పందించారు. తన జీవితంలో ఆయనలాంటి కోస్టార్ను చూడలేదన్నారు. -
‘యానిమల్’.. ఎంజాయ్ చేశాను... అసహ్యించుకున్నాను : బాలీవుడ్ దర్శకుడు
‘యానిమల్’ (Animal)పై తన అభిప్రాయాన్ని తెలియజేశారు బాలీవుడ్ దర్శకుడు విశాల్ భరద్వాజ్. సినిమా గురించి ఒక్క మాటలో ఏం చెప్పాలో తనకు అర్థంకావడం లేదన్నారు. -
అందుకే అవార్డు వేడుకలకు హాజరుకాను: ఆమిర్ ఖాన్
సమయం చాలా విలువైనదని బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ఖాన్ అన్నారు. తాజాగా కపిల్శర్మ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన తన గత చిత్రాల ఫలితాల గురించి స్పందించారు. -
బర్త్డే వేడుకల్లో నాగ్ అశ్విన్ డ్యాన్స్.. వీడియో వైరల్
దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) పుట్టినరోజు వేడుకలు సరదాగా జరిగాయి. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. -
అలాంటి చిత్రాల్లో ఇదీ ఒకటి.. ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’కు సమంత రివ్యూ
మలయాళ హీరో ఫహాద్ ఫాజిల్ ‘ఆవేశం’ చిత్రానికి సమంత రివ్యూ ఇచ్చారు. -
‘మంజుమ్మల్ బాయ్స్’ నిర్మాతలపై చీటింగ్ కేసు
‘మంజుమ్మల్ బాయ్స్’(Manjummel Boys)తో విజయాన్ని అందుకున్నారు నిర్మాతలు సౌబిన్ షాహిర్, బాబు షాహిర్, షాన్ ఆంటోనీ. తాజాగా వారిపై కేసు నమోదు అయ్యింది. -
విజయ్తో సినిమా కష్టమే..: వెట్రిమారన్
విజయ్ (Vijay)తో సినిమాపై దర్శకుడు వెట్రిమారన్ (VetriMaaran) క్లారిటీ ఇచ్చారు. గతంలో తాను ఆయనకు కథ చెప్పిన విషయం నిజమేనన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5PM
-
ఆ ఇద్దరికి పగలంతా నిద్ర.. రాత్రంతా జాగారం: వసీమ్ అక్రమ్
-
నన్ను హత్య చేసేందుకు కుట్ర: సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ
-
5 రోజుల వరుస లాభాలకు బ్రేక్.. 600 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
-
రవి కిషన్కు ఊరట.. డీఎన్ఏ టెస్టుకు కోర్టు నిరాకరణ
-
ప్రపంచకప్నకు టీమ్ ఇండియా... రోహిత్, విరాట్కి కాకుండా అతనికే ఎక్కువ ఓట్లు!