పిట్స్‌బర్గ్‌లో వైభవంగా వైకుంఠ ఏకాదశి

వైకుంఠ ఏకాదశి (ముక్కోటి) పర్వదినాన్ని పిట్స్‌బర్గ్‌లోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించారు.

Updated : 04 Jan 2023 00:39 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వైకుంఠ ఏకాదశి (ముక్కోటి) పర్వదినాన్ని పిట్స్‌బర్గ్‌లోని శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. ఉత్తర ద్వార దర్శనానికి భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా ఆలయాన్ని  సర్వాంగ సుందరంగా అలంకరించారు. స్వామి వారికి ప్రత్యేక అలంకరణ చేశారు. శ్రీవారి నామ స్తోత్రాలతో ఆలయ పరిసరాలన్నీ మార్మోగాయి. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని